ప్రభుత్వాలు మారుతున్నా, చట్టాలు రూపాంతరం చెందుతున్నా ఉపాధి హామీ కూలీల తలరాతలు మాత్రం మారడం లేదు. నిప్పులు చెరిగే ఎండల్లో చెమటోడ్చుతున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్�
దామరచర్ల మండలం ఉపాధి హామీ పథకంలో 14వ విడత 2024-25 సంవత్సరానికి గాను రూ.5.56 కోట్లకు సంబంధించి మొత్తం 239 పనులకు గత 15 రోజులుగా అన్ని గ్రామ పంచాయతీలలో సోషల్ ఆడిట్ బృందం ఆడిట్ నిర్వహించడం జరిగింది.
ఉపాధి హామీ పథకం.. పేదవాడికి ఆసరాగా నిలవాల్సిన ఈ పథకం ఇప్పుడు కూలీల పాలిట శాపంగా మారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సుమారు 24 గ్రామ పంచాయతీల పరిధిలో 10,368 మందికి జాబ్ కార్డులు ఉండగా..
ఉపాధి హామీలో ముఖం ఆధారిత ఫొటోతో సంబంధం లేకుండా హాజరు వేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో జరుగుత�
పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాలిందిణి శుక్రవారం అకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డీఆర్ డీవో జాతీయగ్రామ�
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు పలుగు, పార, బొచ్చలు సర్పంచ్ బోడ బాలు నాయక్ చేతుల మీదుగా..
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, ని�
గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బోధన్ సబ్ కలెక్టర్ కా
ప్రధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను రద్దు చేసి జి రాం జి 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని, పని హక్కుపై బి�
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) లో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు శనివారం మండలంలోని ఇందుర్తి, చిన్న ముల్కనూర్, ఉల్లంపల్లి, నవాబుపేట గ్రామాల్లో చివరి రోజున గ్రామసభలు నిర్వహించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పథకంలో భాగంగా 2026- 27 సంవత్సరానికి పనులు గుర్తింపు గాను మండలంలోని లంబాడి పల్లి, ముదిమాణిక్యం, పీచుపల్లి, ఓగులాపూర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామసభ నిర్వహిం�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.