మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు అన్నారు.
ఉపాధి హామీ పథకాన్నిపేదలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం టేకులపల్లి మండలం కొప్పురాయి గ్రామ పంచాయతీ రాజారామ్ తండాలో చేపట్టిన ఉపాధి హామీ పనులన�
గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఈజీఎస్ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధ�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీఓ కడెం రాంమోహన్ తెలిపారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేప�
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనికి వెళ్లిన ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.
Field assistant |కరీంనగర్ కలెక్టరేట్ ఏప్రిల్ 21: ఉపాధి హామీ క్షేత్రసహాయకుల విషయంలో ఏరుదాటినంక తెప్ప తగలేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు తాసీల్దర్, ఎంపీడీఓకు వినతి పత్రాలను అంద�
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య తెలిపారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్లో శనివా�
పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో చేపట్టిన ఉ
karimnagar |కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 5 : నగర పాలక సంస్థలో విలీనమైన పలు శివారు గ్రామాల్లోని ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా అంతేనా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా గ్రామాల్లో రె�
SIRICILLA | సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 4: జూన్ మాసంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ మహాసభ శుక్రవారం ని�
ఈ సీసీ రోడ్డు లింగాపూర్ మండలంలోని పీహెచ్సీ సమీపంలో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.5 లక్షల వ్యయంతో నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసి నాలుగు రోజులైనా కాలేదు..అప్పుడే కంకర తేలి పగుళ్లు వస్తున్నది.
Nursery | కలెక్టరేట్, మార్చి 28 : కంచంలో భోజనం అలాగే ఉండాలే... తినేటోళ్ల కడుపు నిండాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉన్నదనే విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. నర్సరీల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండానే, వర్షాకా
యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ అధికారి సునంద మంగళవారం రఘునాథపురంను సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను, ఉపాధి హామీ పనుల్లో చెల్లించిన రికార్డులను పరిశీలించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.