ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల ఉధృతి పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున�
ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పునకు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయా కాలనీల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం పర్యటించింది. పార్టీ రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆయా కాలనీలోని బాధితులను పరామర్
ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల విభజనకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఐదు రోజుల లోపు కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయొచ్చని మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట ఇందిరమ్మ కాలనీలో గతేడాది అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో పిల్లలు రోడ్డు మీదకు వచ్చిన ప్రతిసారి సిబ్�