ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్- సిపిఎం కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్న
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు 69 పోలింగ్ బూత్లను గుర్తించడం జరిగింది. మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియ�
మరికొద్ది రోజుల్లో జరిగే ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు కౌన్సిలర్ల ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ కమిషనర్ మున్వర్ అలీ తెలిపారు. శనివారం మున్సిపాలిటీ పర
ఇటీవల నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో
ఏదులాపురం మున్సిపాలిటీ రెండు సంవత్సరాల క్రితం 12 గ్రామాల సముదాయంతో ఏర్పాటైంది. వీటిలో సగం గ్రామాలు పూర్తి పల్లె ప్రాంతం కాగా మిగిలిన సగం సెమీ అర్బన్ ప్రాంతంగా ఉంది. పోలేపల్లి, ఏదులాపురం, పెద్దతండా పాత పం�
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందుల పాలుకావడం ఆ కాలనీవాసులకు సర్వసాధారణమైంది. ఎన్నికల ముందు నూతన పోలింగ్ కేంద్రం ఏర్పాటు గురించి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో �
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో 45,256 మంది ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ఈఎంసి కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆయా
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు సోమవారం ఎదులాపురం మున్సిపాలిటీలో మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్డు యందు గల రామ్ ల
ఇంతకాలం పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పంచాయతీ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీలను మున్సిపాలిటీ పరిధిలోకి బదలాయిస్తూ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ కె.నారాయణ రావు గురువారం ఉత్తర్వులు జా�
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కుదిమల్ల గ్రామానికి చెందిన చేకూరు తిరుపతయ్య (75) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. తిరుపతయ్య బతికి ఉన్న సమయంలో నిత్యం తన వంతు పరోపకారం చేయిస్తూ తనకంటూ ఓ గు�
ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగుల ఉధృతి పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున�
ప్రస్తుత ఉన్నటువంటి రహదారిని 80 ఫీట్ల వెడల్పునకు విస్తరించడం సరికాదని, తద్వారా అనేకమంది నిరుపేదలు రోడ్డున పడుతారని నాయుడుపేట కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖమ్మం రూరల్ (Khammam) మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ప్రజలకు హై టెన్షన్ కరెంటు తీగలు శాపంగా మారుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య నుంచి తమను విముక్తి కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున