విద్యాభ్యాసం కోసం భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన వారిలో 20 వేల మంది ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందలేదని కెనడా వలస, కాందిశీకుల, పౌరసత్వ సంస్థ(ఐఆర్సీసీ) వెల్లడించింది. బుధవారం గ్లోబల్ అండ్ మెయిల్లో ఇందు�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బాలికల కళాశాల అది. అక్కడ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఒక జిల్లా నుంచి వచ్చిన ఒక ఉపన్యాసకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. నలభై ఏండ్లకు పైబడి వయసున్న సదరు ఉపన్యాసకుడు మొదటి నుంచి �
దేశంలోని 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సౌకర్యం ఉన్నట్టు సుప్రీం కోర్�
ప్రభుత్వ విద్యాసంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్నింటికేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్
విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని పెద్ద ఏక్లారా బాలికల పాఠశాలలో నియోజకవర్గంలోని గురుకుల, నవోదయ, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లతో స
అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అనుబంధ విద్యా సంస్థ అయిన సరోజిని నాయుడు వనితా
రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థల్లో ఫీజుల దందా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తెవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టానికి రూపకల్పన చేయాలని కోరారు.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు.
విదేశీ యూనివర్సిటీలు దేశంలో విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు ఐఐటీ-బాంబే చర్యలు చేపట్టింది. తోటి విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గం తదితర అంశాలను విద్యార్థులు అడగవద్దని ఆదేశించింది. ఈ మేరకు జూలై 29న ఐఐటీ-బాంబే మార్గదర్శకా�
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �