విదేశీ యూనివర్సిటీలు దేశంలో విద్యా సంస్థలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
విద్యా సంస్థల్లో కుల వివక్షను రూపుమాపేందుకు ఐఐటీ-బాంబే చర్యలు చేపట్టింది. తోటి విద్యార్థుల ప్రాంతం, సామాజికవర్గం తదితర అంశాలను విద్యార్థులు అడగవద్దని ఆదేశించింది. ఈ మేరకు జూలై 29న ఐఐటీ-బాంబే మార్గదర్శకా�
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �