మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యా�
కొత్త ఐఏఎస్ అధికారి బాధ్యతలు చేపట్టగానే.. కొత్త ఎన్జీవోలు రంగ ప్రవేశం చేస్తాయి. ఈ ప్రోగ్రామ్.. ఆ ప్రోగ్రామ్ అంటూ హడావుడి చేసేస్తాయి. ఆయా ఐఏఎస్ అధికారి మారగానే అవన్నీ మూలనపడతా యి. ఆ తర్వాత మళ్లీ పాత కథే మ�
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ
Chennur BRSV | రాష్ట్ర బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కార్ విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిందని చెన్నూర్ బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు నాయబ్ ఖాన్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని కేయూ పీజీ కళాశాల ఎదుట సీఎం రేవంత్రెడ్�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక
Union Budget 2025 | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 11వ బడ్జెట్ ప్ర
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కలుషితాహారం తిని ప్రాణాలు కోల్పోతున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల వేళ వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ వేసిన అడుగుల్�
విద్యా రంగ సమస్యలపై పోరాటాలు చేసేందుకు బీఆర్ఎస్వీ సన్నద్ధం అవుతున్నది. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యవర్గం, అన్ని జిల్లాల విద్యార్థి విభాగాల బాధ్యులతోపాటు నియోజకవర్గానికి కనీసం 10 మంది విద్యార్థి నాయకులతో