తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్న�
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్
కాంగ్రెస్ సర్కారు విద్యారంగంపై అలసత్వం ప్రదర్శిస్తున్నది. నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపం కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నా.. చిన్నచూపు చూస్తున్నది. మరోవైపు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నా పట్టించుకోవడం ల�
విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస�
విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్
విద్యార్థుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీ ర్యం చేయడం సిగ్గుచేటని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మ�
షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీరులో(పీవోకే) మళ్లీ నిరసనలు మిన్నంటాయి. అయితే ఈసారి ఆందోళనకు సారథ్యం వహిస్తున్నది మాత్రం జెన్-జీ. విద్యారంగంలో సంస్కరణల కోసం డిమాండు చేస్తూ ప�
మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
Lakshma Reddy | విద్యా రంగానికి పీఆర్టీయూ మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, స్వర్గీయ యం.లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాదగిరి జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నార
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజులను నియంత్రణ చేస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యo చేస్తున్నదని బీఆర్ఎస్ విద్యా�