Scholarship Name 1: STFC India Meritorious Scholarship Programme 2021 Description: Shriram Transport Finance Company (STFC) Limited has announced the scholarship programme to provide financial assistance to students from underprivileged families of commercial transport drivers. Under this program, selected students will receive multi-year scholarships for professional studies after Class 10 and Class 12. Eligibility: Students currently […]
IBPS-PO 4135 ఖాళీలు ఐబీపీఎస్ నుంచి మరో నోటిఫికేషన్ విడదలైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పీవో (్రప్రొబేషనరి ఆఫీసర్స్) కొలువుల భర్తీ కోసం నోటిఫికేషన్ అక్టోబర్ 19న విడదలైంది. డిగ్రీ అర్హతతో వాణిజ్య బ్యాంకులో కె�
ఇండస్ట్రీ 4.0 అంటే ఏంటి?వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2022 నాటికి 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీస్ అని తరచూ వింటూ ఉంటాం కదా అవన్నీ ఈ 4.0 టెక్నాలజీ అనువర్తనాలు. ఇండస్ట్ర
ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్లోకి వెళతాం. అందులో రంగురంగులతో కొనాలనుకున్న వస్తువులన్నీ ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. ఇలా కనపడుతూ ఇంటరాక్ట్ అవడానికి వీలు కల్�
ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల అభ్యర్థులు మెరుగైన స్థాయిలో రాణించారు. వారు త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్తో పాటు ఇతర సర్వీసుల్లో దేశానికి సేవలు అందించనున్నారు. దేశంలో అత్యంత ఉన�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం విడుదలైన ఫలితాల విశ్లేషణ భవిష్యత్ అభ్యర్థుల స్ట్రాటజీకి ఎంతో ఉపయోగపడుతాయి. ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించ ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసి�
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా ! జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రపంచంలో అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటి. అలాంటి పరీక్షలో టాప్ ర్యాంక్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిం�
అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు?1) ప్రధానమంత్రి 2) రాష్ట్రపతి3) ఉపరాష్ట్రపతి 4) గవర్నర్ ఏ సందర్భంలో రాష్ట్రజాబితాలో పొందుపర్చిన అంశాలపై పార్లమెంటు చట్టం చేస్తుంది?1) ఎమర్జెన్సీ కాలంలో2) దేశ శ్రేయ�
రైల్వే తనకు చెందిన ఏ సంస్థను మూసివేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది? (బి)ఎ) ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ (ఐఆర్వోఏఎఫ్)బి) ఇండియన్ రైల్వేస్ స్టేషన్స్ డెవలప్మెంట్కార్
జాతీయం భెల్కు అవార్డుభారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు క్లారివేట్ సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు అక్టోబర్ 18న లభించింది. 2021కు గాను వినూత్న కంపెనీగా భారీ పరిశ్రమల విభ�
చెన్నై, అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని (ఎన్ఈపీ) తమిళనాడులో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. రాష్ట్ర విద్యా విధాన రూపకల్పనకు నిపుణుల కమిటీని �
ఖమ్మం : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టీఎస్ఈ) ఫస్ట్ లెవల్ పరీక్ష రాసేందుకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ప్రభుత్వ గుర్తిం
వాణిజ్య బ్యాంకుల్లో 7855 క్లరికల్ ఖాళీలు ప్రిపరేషన్ ప్లాన్బ్యాంకు ఉద్యోగాల పర్వం మొదలైంది. ఇక వచ్చే 6 నెలలు వివిధ బ్యాంకు పరీక్షలు ఉండనున్నాయి. ఈ సమయంలో సరైన ప్రణాళిక వేసుకుని పరీక్షలకు సిద్ధమైతే తప్పక�
అంతరించిపోయిన జంతువులను దగ్గరగా చూస్తూ ఆ అనుభూతిని పొందితే ఎలా ఉంటుంది.. మనకు నచ్చిన కృత్రిమవాతావరణాన్ని సృష్టించి అందులో విహరిస్తుంటే ఎలా ఉంటుంది.. అంతరిక్షంలోఅడుగులేస్తుంటే ఎలా ఉంటుంది.. వింటుంటే మనస�