ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా పేరుగాంచిన జపాన్ ఈస్ట్ ఆసియాలో ఉన్న దేశం. జపాన్లో 5 ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా, నాగసాకిల పై బాంబులు, గత దశాబ్దంలో ఫుకుషిమా భూకంపం వంటి పెను
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.కోర్సులు: ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్) ఈవిని
Scholarships Scholarship Name 1: Kotak Shiksha Nidhi Description: Kotak Shiksha Nidhi invites applications from school and college students who have lost a primary earning member of their family due to COVID-19, for continuity of their education from Class 1st to diploma and graduate level courses.Eligibility: • Loss of both parents• Loss of one of the […]
దేశంలో 49వ టైగర్ రిజర్వ్ అయిన ఒరాంగ్ టైగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం3) మేఘాలయ 4) సిక్కిం దేశంలో వన నిర్మూలనకు వ్యతిరేకంగా 1973లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో చి�
భారత రాజ్యాంగం 1950 ముందు అమల్లో ఉన్న చట్టం?1) భారత ప్రభుత్వ చట్టం-19352) భారత ప్రభుత్వ చట్టం-19183) భారత ప్రభుత్వ చట్టం-19454) భారత ప్రభుత్వ చట్టం-1948 రాజ్యాంగంలోని పీఠిక సూచించేది?1) రాజ్యాంగం దేని ఆధారంగా చేశారు2) రాజ్యాంగ
విటమిన్లు ఫోలిక్ ఆమ్లం/ఫోలాసిస్ (విటమిన్-బి9)ఈ ఆమ్లం మొదట ‘స్పినాక్ ఆకుల’ నుంచి లభ్యమయింది. (ఫోలియం= పత్రం) దీనిని కృత్రిమ సంయోగ క్రియ ద్వారా చేసినది: ఎల్లాప్రగడ సుబ్బారావు.ఈ విటమిన్ను M- Vitamin అని కూడా అంట�
జాతీయం పీ15బీ నౌకరక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్15బీ (పీ15బీ) పేరుతో నిర్మించిన తొలి నౌక ఇండియన్ నేవీలో అక్టోబర్ 31న చేరింది. పీ15బీ పేరుతో నాలు గు నౌకలను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబై) నిర్మించనున్న�
విద్యాశాఖ అధికారుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు చెప్పారు. సివిల్స్ రాయాలనుకొన
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు | డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.