Scholarships Scholarship Name 1: Kotak Shiksha Nidhi Description: Kotak Shiksha Nidhi invites applications from school and college students who have lost a primary earning member of their family due to COVID-19, for continuity of their education from Class 1st to diploma and graduate level courses.Eligibility: • Loss of both parents• Loss of one of the […]
దేశంలో 49వ టైగర్ రిజర్వ్ అయిన ఒరాంగ్ టైగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం3) మేఘాలయ 4) సిక్కిం దేశంలో వన నిర్మూలనకు వ్యతిరేకంగా 1973లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో చి�
భారత రాజ్యాంగం 1950 ముందు అమల్లో ఉన్న చట్టం?1) భారత ప్రభుత్వ చట్టం-19352) భారత ప్రభుత్వ చట్టం-19183) భారత ప్రభుత్వ చట్టం-19454) భారత ప్రభుత్వ చట్టం-1948 రాజ్యాంగంలోని పీఠిక సూచించేది?1) రాజ్యాంగం దేని ఆధారంగా చేశారు2) రాజ్యాంగ
విటమిన్లు ఫోలిక్ ఆమ్లం/ఫోలాసిస్ (విటమిన్-బి9)ఈ ఆమ్లం మొదట ‘స్పినాక్ ఆకుల’ నుంచి లభ్యమయింది. (ఫోలియం= పత్రం) దీనిని కృత్రిమ సంయోగ క్రియ ద్వారా చేసినది: ఎల్లాప్రగడ సుబ్బారావు.ఈ విటమిన్ను M- Vitamin అని కూడా అంట�
జాతీయం పీ15బీ నౌకరక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్15బీ (పీ15బీ) పేరుతో నిర్మించిన తొలి నౌక ఇండియన్ నేవీలో అక్టోబర్ 31న చేరింది. పీ15బీ పేరుతో నాలు గు నౌకలను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ముంబై) నిర్మించనున్న�
విద్యాశాఖ అధికారుల వెల్లడి హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన బీఏ ఆనర్స్ కోర్సులతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అధికారులు చెప్పారు. సివిల్స్ రాయాలనుకొన
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు | డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు జనవరి 3 నుంచి 8, 2022 వరకు, �
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సింగపూర్, సౌత్ ఈస్ట్ ఆసియాలో సుమారు 60 లక్షల జనాభా ఉన్న ఒక ద్వీపం. ఏరియా ప్రకారం ప్రపంచ దేశాల్లో 190వ స్థానంలో ఉంది. కానీ ఆ దేశ 2020 జీడీపీ ర్యాంక్ 38. సింగపూర్ బాగా అభివృద్ధి చెందిన దేశం. అక్కడ అవినీతి చాలా తక్
1907, డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ చీలిపోయింది. దాదాపు అదే సమయంలో సమరశీల ఉగ్రవాదం బెంగాల్లో ఆవిర్భవించింది. అయితే ఈ రెండు సంఘటనలకు సంబంధం లేదని చెప్పలేం. 1907 నాటికి జాతీయవాదుల్లోని మితవాదుల చారిత్రక పా
బీ.డిజైన్, ఎం.డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అవకాశాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ఆయా రంగాల్లో నిపుణుల అవసరం రోజురోజుకి పెరుగుతుంది. రోజుకో కొత్తదనం కోసం ఎదురు