JEE Advanced | దేశం మొత్తం ఎదురు చూస్తున్న జేఈఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్పూర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఐఐటీకి చెందిన మృదుల్ అగర్వాల్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపా
సీఏ కోర్సు కొంతమందికే సాధ్యం. సీఏ చదవాలంటే శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అనుకుంటారు. కానీ కృతనిశ్చయంతో ఉండి విశ్లేషణాత్మకత, సమయస్ఫూర్తి ఉంటే సీఏ ఎవరైనా పూర్తిచేయవచ్చని ఇటీవల సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ఇ
రాజకీయ పార్టీలను రాష్ట్ర లేదా జాతీయ స్థాయిగా గుర్తించే అధికారం ఎవరికి ఉంది? (డి)ఎ) పార్లమెంట్ బి) రాష్ట్రపతిసి) కేంద్ర క్యాబినెట్ డి) ఎన్నికల సంఘంవివరణ: రాజకీయ పక్షాలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగా గుర�
ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబో�
Hyderabad | తెలంగాణలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని, అక్టోబరు 4 నుంచి 18 వరకూ
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వ
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు మేటి సంస్థలుగా పేరుగాంచాయి. వీటిలో సీటు సంపాదించడానికి హైస్కూల్ స్థాయి నుంచే లక్షలాదిమంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక�
జర్మనీ పేరు వినగానే రెండో ప్రపంచ యుద్ధం గుర్తుకువచ్చేది ఒకప్పుడు. జర్మనీ యూరప్ ఖండంలో అత్యధిక జనాభా గల దేశంగా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు జర్మనీ భారతీయ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తుంది. 2020లో వ�
దేశంలోని విద్యాసంస్థల్లో ఆయా ప్రమాణాల ప్రకారం ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ప్రతి ఏటా కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో ర్యాంకులను ప్రకటిస్తుంది.టీచింగ్�
ఆర్థిక స్తోమతలేనివారు, త్వరగా ఉద్యోగం సంపాదించాలని, ఉద్యోగం చేస్తూ ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు చదవాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే అ�
ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపికచేసే ఉత్తమ గ్రామాల అవార్డుకుగాను భారత్ తరఫున కింది వాటిలో ఏ గ్రామాలను ప్రతిపాదించారు? (డి) భూదాన్ పోచంపల్లి కోంగ్థోంగ్ 3. లద్పురాఖాన్ఎ) 1 బి) 1, 2 స