ఖమ్మం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్ల గడువును పొడిగించారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 28వ తేది వరకు గడువు పొడగించినట్లు ఖమ్మం రీజనల్ సెం�
‘ఇగ్నో’లో ఎంబీఏ | దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ �
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�
గంటెభాగవతులుపేరు విచిత్రంగా ఉన్నా ఇది ఒక అపూర్వమైన జానపద కళారూపం. దీనిలో నర్తించేవారు చేతితో గంటె పట్టుకొని దానిలో ఒత్తులు వేసి, వెలిగించి, అభినయించే సమయంలో ఆ దీపాన్ని తమ ముఖం మీదకు తెచ్చి భావాలను పలికి�
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి? (సి)ఎ) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్కు చెందిన ప్రదేశాలు 46 ఉన్నాయి. రామ్సర్ జాబితాలో 40 చిత్తడి నేలలు ఉన్నాయిబి) యునెస్కో వారసత్వ సంపద జాబితాలో భారత్కు చెం�
జాతీయం 15వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన నితిశ్బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగస్టు 15న 15వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో దేశంలో 15 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్�
తలకొండపల్లి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పొందేందుకు నోటిపికేషన్ విడుదల అయినట్లు తలకొండపల్లి టీఓఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రధానోపాద్యాయులు భగవాన్�
శరవేగంగా పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం కుగ్రామంగా మారుతుంది. ఈ సమయంలో ప్రపంచంలోని ఆయా దేశాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భాష ప్రధానం. ఆయా భాషల్లో ప్రావీణ్యము సంపాదిస్తే ఉద్యోగావకాశాలు �
చదువు+శిక్షణ = కొలువు.. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ డిగ్రీ పూర్తయ్యిందా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? చదివించి.. అనంతరం శిక్షణ ఇచ్చి కొలువునిచ్చే సదావకాశం. ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బ్యాంకింగ్ కోర్స�
కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లాక్డౌన్లతో రోడ్లు బోసి పోయాయి. స్కూల్స్ని మూసివేశారు. కొన్ని పరీక్షలు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడ్డాయి. తరగతి గదుల్లో జరిగే పాఠాలు అంతర్జాలంలోకి అడుగుపెట
తెలుగులో రాసిన తొలి యక్షగానం?1) సౌభరిచరిత్రం 2) సుగ్రీవ విజయం3) వీర తెలంగాణ 4) వీధి భాగవతం యక్షగానం అనే కళను ప్రదర్శించేవారు?1) జంగాలు 2) దాసర్లు3) జక్కులు 4) బుడబుక్కలు ‘నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడ
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి (డి) టోక్యో ఒలింపిక్స్లో పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో ఉంది అగ్రస్థానంలో ఉన్న దేశం అమెరికా అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా భారత్ మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది�