రాజకీయ పార్టీలను రాష్ట్ర లేదా జాతీయ స్థాయిగా గుర్తించే అధికారం ఎవరికి ఉంది? (డి)ఎ) పార్లమెంట్ బి) రాష్ట్రపతిసి) కేంద్ర క్యాబినెట్ డి) ఎన్నికల సంఘంవివరణ: రాజకీయ పక్షాలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగా గుర�
ఏన్కూరు: విద్యార్థులకు చదవడం, రాయడం కోసం ఈ నెల 27 నుంచి నవంబర్ 27 వరకు జరిగే బేసిక్ త్రీఆర్స్ ప్రోగ్రాం ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయమాదారం, ఎర్రబో�
Hyderabad | తెలంగాణలో పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 1న పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ధ్రువపత్రాల పరిశీలన ఆన్లైన్లో జరుగుతుందని, అక్టోబరు 4 నుంచి 18 వరకూ
వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వ
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
దేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఐఐటీలు మేటి సంస్థలుగా పేరుగాంచాయి. వీటిలో సీటు సంపాదించడానికి హైస్కూల్ స్థాయి నుంచే లక్షలాదిమంది విద్యార్థులు శ్రమిస్తుంటారు. ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక�
జర్మనీ పేరు వినగానే రెండో ప్రపంచ యుద్ధం గుర్తుకువచ్చేది ఒకప్పుడు. జర్మనీ యూరప్ ఖండంలో అత్యధిక జనాభా గల దేశంగా రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు జర్మనీ భారతీయ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పిస్తుంది. 2020లో వ�
దేశంలోని విద్యాసంస్థల్లో ఆయా ప్రమాణాల ప్రకారం ఉత్తమమైనవాటిని ఎంపిక చేసి ప్రతి ఏటా కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో ర్యాంకులను ప్రకటిస్తుంది.టీచింగ్�
ఆర్థిక స్తోమతలేనివారు, త్వరగా ఉద్యోగం సంపాదించాలని, ఉద్యోగం చేస్తూ ఆసక్తి ఉంటే ఉన్నత చదువులు చదవాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసమే పారామెడికల్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేస్తే అ�
ప్రపంచ పర్యాటక సంస్థ (వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపికచేసే ఉత్తమ గ్రామాల అవార్డుకుగాను భారత్ తరఫున కింది వాటిలో ఏ గ్రామాలను ప్రతిపాదించారు? (డి) భూదాన్ పోచంపల్లి కోంగ్థోంగ్ 3. లద్పురాఖాన్ఎ) 1 బి) 1, 2 స
ఖమ్మం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్ల గడువును పొడిగించారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 28వ తేది వరకు గడువు పొడగించినట్లు ఖమ్మం రీజనల్ సెం�
‘ఇగ్నో’లో ఎంబీఏ | దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి శుభవార్త. ఇక నుంచి ప్రవేశపరీక్ష.. మార్కులతో నిమిత్తం లేకండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ �
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
దుమ్ముగూడెం: కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర నుంచి మూతబడిన ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు మండల పరిధిలోని నర్సాపురం, తూరుబాక, స�