క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల భర్తీ కోసం కళాశాలలకు వచ్చి వారి సంస్థ అవసరాలకు సరిపడే నైపుణ్యంగల విద్యార్థులను ఎంచుకోవడం. ఈ సెలక్షన్ ప్రక్రియ ఆ సంస్థకు అనుగుణంగా ఉంటుంది.
రాష్ట్రంలో ఏ జిల్లాలో గోండులు అధికంగా ఉన్నారు?1) ఖమ్మం 2) నాగర్కర్నూల్3) ఆదిలాబాద్4) భద్రాద్రి కొత్తగూడెం కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు?1) నాగార్జునసాగర్2) రాజోలిబండ డైవర్షన్ స్కీం3) రాజీవ్ భీమ
శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఏ వ్యవస్థ అమల్లో ఉండేది?1) మాతృస్వామిక వ్యవస్థ2) పితృస్వామిక వ్యవస్థ3) రాచరిక వ్యవస్థ4) ప్రజాస్వామ్య వ్యవస్థ శాతవాహనుల కాలంలో ప్రజల భాష ప్రాకృతం కాగా రాజభాషగా వర్థిల్లింది ఏది?1) త
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ సెట్ (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 45 పీజీ కోర్సులతో పాటు, మరో నాల�
న్యూఢిల్లీ, జూలై 26: జేఈఈ-అడ్వాన్స్డ్ను అక్టోబర్ 3న నిర్వహిస్తామని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రధాన్ ట్విటర్లో పేర�
మొత్తం ఖాళీల సంఖ్య 25271 పదోతరగతి పాసయ్యారా? మంచి శరీర దారుఢ్యం ఉందా ? దేశ సేవ చేయాలనుకుంటున్నారా? భద్రమైన కొలువు, భరోసానిచ్చే జీతభత్యాలు గల ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే వీటన్నింటి సమాహారమే కేంద్ర ప�
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ).. కొన్ని దశాబ్దాలుగా ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరిగింది. దేశంలో వందలాది ఎంబీఏ కాలేజీలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (
IBPS క్లర్క్-2021 ప్రిపరేషన్ ప్లాన్బ్యాంకు ఉద్యోగాల పర్వం మొదలైంది. ఇక వచ్చే 6 నెలలు వివిధ బ్యాంకు పరీక్షలు ఉండనున్నాయి. ఈ సమయంలో సరైన ప్రణాళిక వేసుకుని పరీక్షలకు సిద్ధమైతే తప్పకుండా బ్యాంకు ఉద్యోగం పొందాల
ప్రపంచ ఆహార సంస్థ, రాజస్థాన్ రాష్ర్టాలు ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని లక్ష్యం? (బి)ఎ) వ్యవసాయ సంస్కరణల అమలుబి) ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడంసి) మెరుగైన ఆహార ఉత్పత్తి విధానాల అమలుడి) కరోన�
కింది వాక్యాల్లో సరైనవి ఏవి?ఎ. సీఎం దళిత సాధికారిత పథకాన్ని అఖిలపక్ష సమావేశంలో జూన్ 7, 2021నప్రకటించారుబి. ఈ పథకం వ్యయం రూ.1200 కోట్లుసి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి సంవత్సరం వంద కుటుంబాలను ఎంపిక చ�
బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్షాహీలు బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన చరిత్రకారులు, విదేశీ బాటసారుల�
అర్థవిపరిణామం భాషలో కాలక్రమాన వర్ణాలూ, ధ్వనులూ, వాక్యనిర్మాణమూ, వ్యాకరణ నిర్మాణమూ మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా కాలక్రమంలో అర్థాల్లో కలిగిన మార్పునే అర్థవిపరిణామం అంటారు అని నిర్వచించిన�