తెలుగులో రాసిన తొలి యక్షగానం?1) సౌభరిచరిత్రం 2) సుగ్రీవ విజయం3) వీర తెలంగాణ 4) వీధి భాగవతం యక్షగానం అనే కళను ప్రదర్శించేవారు?1) జంగాలు 2) దాసర్లు3) జక్కులు 4) బుడబుక్కలు ‘నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడ
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి (డి) టోక్యో ఒలింపిక్స్లో పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో ఉంది అగ్రస్థానంలో ఉన్న దేశం అమెరికా అగ్రస్థానంలో ఉన్న దేశం చైనా భారత్ మొత్తం ఏడు పతకాలను గెలుచుకుంది�
Scholarship Name 1: Kotak Kanya Scholarship 2021 Description: Under the CSR Project on Education & Livelihood, of Kotak Mahindra Group Companies, Kotak Education Foundation invites applications for Kotak Kanya Scholarship 2021 from Class 12th passed girl students, who have secured more than 75% and whose annual family income is less than or equivalent to Rs. […]
కాబూల్ : ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ పద్ధతికి స్వస్తి పలకాలని ఆప్ఘనిస్ధాన్లోని హెరత్ ప్రావియన్స్లో తాలిబన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకే క్లాసులో విద్యార్ధు�
విద్యార్థులకు అందుబాటులో స్టడీయాప్స్, ఆన్లైన్ తరగతులు ఇబ్రహీంపట్నం రూరల్ : ’స్మార్ట్ ప్రిపరేషన్’ పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో మేలుచేసే విధానం. ఈ స్మార్ట్ప్రిపరేషన్కు రోజురోజ�
Schools reopen: ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలా..? వద్దా..? అనే మీమాంసలో రాష్ట్రాలు ఉండగా.. తాజాగా ఓ అధ్యయనం మాత్రం అత్యవసరంగా పాఠశాలలను పునఃప్రారంభించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.
క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాల భర్తీ కోసం కళాశాలలకు వచ్చి వారి సంస్థ అవసరాలకు సరిపడే నైపుణ్యంగల విద్యార్థులను ఎంచుకోవడం. ఈ సెలక్షన్ ప్రక్రియ ఆ సంస్థకు అనుగుణంగా ఉంటుంది.
రాష్ట్రంలో ఏ జిల్లాలో గోండులు అధికంగా ఉన్నారు?1) ఖమ్మం 2) నాగర్కర్నూల్3) ఆదిలాబాద్4) భద్రాద్రి కొత్తగూడెం కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు?1) నాగార్జునసాగర్2) రాజోలిబండ డైవర్షన్ స్కీం3) రాజీవ్ భీమ
శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఏ వ్యవస్థ అమల్లో ఉండేది?1) మాతృస్వామిక వ్యవస్థ2) పితృస్వామిక వ్యవస్థ3) రాచరిక వ్యవస్థ4) ప్రజాస్వామ్య వ్యవస్థ శాతవాహనుల కాలంలో ప్రజల భాష ప్రాకృతం కాగా రాజభాషగా వర్థిల్లింది ఏది?1) త
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ సెట్ (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 45 పీజీ కోర్సులతో పాటు, మరో నాల�