ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి తొలి మహిళా వైస్చైర్పర్సన్గా సేవలు మంత్రి సబితాఇంద్రారెడ్డి సంతాపం హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఎం నీరదారెడ్డి మృతిచెందారు. వయోభా
డీఈవో, ఎంఈవోల ఫోన్ నంబర్లు డిస్ప్లే హైదరాబాద్లో స్పెషల్ కంట్రోల్ రూమ్ పారదర్శకత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 23 నుంచి ప
బడంగ్పేట : టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్ రెడ్డి మొదటి వర్థంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరిన�
విద్యారంగంలో వినూత్న మార్పులు పద్దులపై చర్చలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల�
పహాడీషరీఫ్ : పేదలకు ఎల్లప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని షాహీన్నగర్కు చెందిన మహ్మద్ సాజిద్ గత కొన్నాళ్లుగా క�
మహేశ్వరం : కుల వృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రావిరాల మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో 100 మంది మత్య్యకారులు మంత్రిని మర్యాద పూర్వ
ఆర్కేపురం : ఆధునిక ప్రపంచంలో ఆత్మస్థెర్యంతో మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెండరేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్కేపురం డివ�
కందుకూరు : గొల్ల, కుర్మల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల కుర్మ సంఘం నాయకులు మంత్రిని కలిసి సన్మానించారు. అనంతరం ఆత్మ గౌరవ భవన నిర�
మహేశ్వరం : మున్సిపాలిటీల అభివృద్ధె టీఆర్ఎస్ ప్రభుత్వ ద్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,13,15 వ వార్డులల్లో 90 లక్షల రూపాయలతో సీసీరో
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ పరిగి, ఫిబ్రవరి 28: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో పొగిడే బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం తిడుతుంటారని
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరుగు తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.