అరుపులు, కేకలు, ప్రచారాలు, దుష్ప్రచారాల నడుమ చిక్కుకుని చిగురుటాకులా వణికిపోతూ, ఏది నిజమో? ఎది అబద్ధమో, ఏమంటే ఏ రాజద్రోహ, దేశద్రోహ, మతద్రోహ ముద్ర పడుతుందో అని అయోమయ గందరగోళంలో సాగుతున్న భారతదేశ ఆలోచనా పరుల�
స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యంలో సాగునీటి సౌకర్యాల కల్పనలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అనితరసాధ్యమైన కృషి గురించి ఈ 8 ఏండ్లలో విస్తారమైన చర్చ జరిగింది. ఆయన జన్మదినం జూలై 11ను ‘తెలంగాణ ఇంజి�
నేడు తెలంగాణ సారస్వత పరిషత్తు 79వ స్థాపన దినోత్సవం జరుపుకొంటున్నది. తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు సమాజంలో భాషా సాహిత్యాల వికాసానికి పాటు పడుతున్న సారస్వత పరిషత్తుకు సుదీర్ఘ చరిత్ర ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ అవసాన దశలో ఉన్నది. ఆ పార్టీకి ఇప్పుడు దేశంలో ఎక్కడా పతార లేదు. ఆ పార్టీ ఏనాడో తొవ్వ తప్పిన నావికుడు లేని నావ. అయితే కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్రతో తన పాప ప్రక్షాళనక�
2021, నవంబర్.. రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇందిరా పార్క్లో ధర్నాకు దిగారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఉగ్రరూపాన్ని చూసిన కేంద్రం తెల్లవారేసరికి వ్యవసాయ చట్టాలపై వ
మన దేశంలో అది రూ.18,607 కోట్ల విలువైన మార్కెట్. దాదాపు 43 కోట్ల మంది దానిపై సమయం గడుపుతున్నారు. అయినప్పటికీ ఆ రంగానికి ఒక నిబంధన గానీ, ఒక సమగ్రమైన చట్టంగానీ లేవు. అదే ఆన్లైన్ గేమ్స్ రంగం.
ఈ సంక్లిష్ట, సంక్షుభిత సమయంలో భారత అత్యున్నత న్యాయస్థానం పాత్ర అత్యంత కీలకమైనది. రాబోయే కాలంలో న్యాయవ్యవస్థ అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. న్యాయవ్యవస్థ కూడా స్వ�
రెక్కలు ముక్కలు చేసుకొని, ఆరుగాలం కష్టపడుతూ దేశానికే అన్నం పెడుతున్న రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నరు. వారి సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు,
ప్రాచీన తెలంగాణలో వైద్యం గురించి ఉన్న ఆధారాలు ఇప్పటివరకు కొన్నే లభించినా, అవి ఈ నేలలో వికసించిన జ్ఞాన సంపదను, నాగరికత నేర్పిన శాస్త్ర విజ్ఞానాన్నీ ఎత్తిచూపుతాయి. నాగార్జున కొండ మీద శాసనంలో విగత జ్వరాలయ �
తరాల తరబడి గిరిపుత్రులు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి అడవులే ఆయువుపట్టు, చెట్టూ పుట్టలే కొండంత బలం. వారి చావు పుట్టుకలు, వేడుకలు, విషాదాలు ఆ అడవితల్లి ఒడిలోనే జరుగుతాయి. అలాంటి అడవి ఉత్పత్తుల్లో