బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్కు చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థలు విశ్వభారతి, శాంతినికేతన్లకు హైదరాబాద్ రాజ్య పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1933లో రూ.లక్ష విరాళం ఇచ్చారు.
మన సరుకుకు మార్కెట్లో డిమాండ్ లేదా? లేక ఎవరైనా అడ్డుపడుతున్నరా? జనం ఆసక్తి కనబరచకపోవడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నలు ఏదైనా ప్రొడక్టుకు సంబంధించినవి అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత కూడా ఉప్పూ నిప్పులాగే ఉంటున్న అమెరికా, రష్యా.. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో మరోసారి కత్తులు నూరుకుంటున్నాయి. ఉక్రెయిన్కు అమెరికాతోపాటు బ్రిటన్ తదితర నాటో దేశాలు బాసటగా నిలువట
ముందుచూపు ముక్కుసూటితనం, నిర్భయత్వం, సాహసం- భారత సైనిక దళాల తొలి అధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిత్వాన్ని, జీవితాన్నివెల్లడించే మాటలు ఇవి. వీటివల్లే ఆయన సైనిక జీవితంలో అత్యున్నత శిఖరాలను అ�
దళితుల జీవితం గడిచేందుకు అవసరమైంది ‘ఏదో ఒకటి’ ఇవ్వటమా, లేక తమ కాళ్లపై తాము నిలబడేట్లు చేయటమా అనే చర్చ దశాబ్దాలుగా ఉంది. భూ సంస్కరణలు విఫలమై, నిత్య జీవితాలు గడిచేందుకు తెచ్చిన పథకాలూ నిరుపయోగమైనాక, వారికి
హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎక్కడచూసినా హుజూరాబాద్ రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. అయితే రాజకీయ పార్టీల�
దేశవ్యాప్తంగా ప్రముఖులు మొదలుకొని సామాన్య ప్రజల వరకు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో డబ్బులున్నా సరైన వైద్య సదుపాయాలు అందని, దవాఖానల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. వివిధ �
‘రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ విలువలకు, అనుబంధాలకు, ఆప్యాయతలకు పెద్దపీట వేసేవారు. పిల్లలకు ప్రతి విషయాన్ని గురించి విడమరచి చెప్పేవారు. ఆటలు ఆడేవారు. పుస్తకాలను చదవమని ప్రోత్సహించేవారు. ప్రతి �