2014 ఎన్నికలప్పుడు మోదీ మహబూబ్నగర్ బహిరంగసభలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 8 ఏండ్లు గడిచినా ఆ హామీ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఢిల్లీకి పోయి నరేంద్రమోదీ గారికి ఈ విషయా�
ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ నిరంకుశ పాలనను విశ్లేషిస్తూ దేశ విదేశాలలో పలు వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఇందులో క్రిస్టోఫ జెఫెలో రాసిన ‘మోదీ స్ ఇండియా’ (హిందు నేషనలిజమ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఎథ్ని�
చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయం, పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, కొలను గణపతి దేవుడి శివయోగ సారము వంటి రచనలు నాటి మత పరిస్థితుల్ని
నిజంగానే నరేంద్రమోదీ అంతటి అజేయుడా? నిజంగానే బీజేపీ అంతటి అభేద్యమైనదా? చరిత్రలో ఇటువంటి సంక్షోభాలు, సవాళ్లు, పరీక్షలు ఎన్నడూ ఎదురుకాలేదా? మన దేశం వాటిని ఎన్నడూ ఎదుర్కోలేదా?
ఇతర అణగారిన సామాజిక వర్గాల వలె స్త్రీలు కూడా చరిత్రలో పాత్రధారులుగా, చారిత్రక వ్యక్తులుగా విస్మరణకు గురయ్యారు. వాళ్లు భర్తలు, కొడుకుల చాటునో, దానం ఇచ్చిన రాణీవాస స్త్రీలుగానో మిగిలిపోయారు.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా statutory bodyగా తీర్చిదిద్ది, రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పె
నిజాంను గద్దె దించేందుకు సాగిన సాయుధ పోరాటానికి వక్రభాష్యం చెప్తూ, వల్లభాయ్ పటేల్ మూలంగానే తెలంగాణ విముక్తి జరిగిందన్న ప్రచారాన్ని బీజేపీ చేస్తున్నది. నాటి మహత్తర సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం సంఘర
దేశ రైతాంగం మళ్ళా హస్తిన బాట పట్టింది. కేంద్రప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిపై మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మునుపటిలాగే ఈసారి కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడే వచ్చామని రైతు నిరసనకారులు తేల్చిచె