‘అవ్వా కొంచెమాగవా.. ఓ ఐదు నిమిషాలైతే అన్నమొస్తది..’ ‘అన్నం ఉందా అయ్య’ అనడిగిన ఓ అవ్వను బతిలాడినట్టుగా అన్నడు అన్నం బెట్టే మనిషి. ఆయన మాటకు ‘సరే..’ అన్నట్టుగా ఎంబడున్న పిల్లతల్లినేస్కొని వొయి చెట్టు కింద కూ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవహార శైలిని వ్యతిరేకించే ఆ పార్టీ నేతలు ఎప్పుడూ చెప్పే మాట ఒకటే. రేవంత్ ఒంటెత్తు పోకడలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్మెంట్ దొరకదు, పోనీ.. రాష్ట్ర ఇ�
ఒకానొక సందర్భంలో ఒక జాతి గుర్రం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ‘ఇంకా సమయం ఉంది కదా!’ అని సమీపంలో ఉన్న మైదానంలో వేగంగా పరిగెత్తుతూ తన పిక్కబలానికి తానే మురిసిపోయింది. యుద్ధ రంగంలో మెరుపు వేగంతో దూసుకుపోతానన
కన్నతల్లికి గంజి పోయనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనని అన్నడట అనే నానుడి, ప్రస్తుతం మునుగోడు ఎన్నికల్లో హాట్టాపిక్గా మారింది. అక్కడి నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈ నానుడిని కాస్త అటు ఇటుగా �
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాదయాత్ర చేసుకుంటూ నల్లగొండ జిల్లాకు, మునుగోడు ప్రాం తానికి వచ్చి ఇక్కడి ప్రజల బాధలను చూసి కన్నీరు మున్నీరైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ‘చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోర�
అధికారం కోసం అర్రులు చాచే రోజుల్లో సైతం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా సీపీఐ పని చేస్తున్నది. అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్' పేరుతో నిర్వహించే జాతీయ సదస్సులో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఒకతాటిపై
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘జై భారత్' నినాదం పురుడు పోసుకున్నది. భరతజాతి హితం కోసం విజయదశమి సందర్భంగా ఆయన చేసిన ఆయుధపూజనే ‘బీఆర్ఎస్'. ఆలోచనల సమన్వయం, వాక్చాతుర్యం, తెలివితేటల మేళవింపు, భవ�
అంతా బహిరంగమే., తప్పులను చేసేటప్పుడు కూడా చాలా బహిరంగంగానే దబాయించి ‘ఇట్లనే చేస్తం.. ఏం చేస్తర్ మీరు’ అనే టైప్లో చేస్తుండటం ఒక దిక్కుమాలిన సాహసోపేత చర్య.
ఎన్నికలు సమీపిస్తున్న గుజరాత్కు కేంద్రం నిధుల వరద పారిస్తున్నది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.80 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు
చేనేత కార్మికులు: మతపరంగా చూస్తే.. 78 శాతం హిందువులు, 15 శాతం ముస్లింలు, 6 శాతం బౌద్ధులు, ఒక శాతం ఇతరులున్నారు. కులాలవారీగా చూస్తే.. 42 శాతం ఓబీసీలు, 21 శాతం ఎస్టీలు, 9 శాతం ఎస్సీలు, 27 శాతం ఇతరులున్నారు. రాష్ర్టాలపరంగా �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సంస్థల్లో 11,856 కొత్త ఉద్యోగ నియామకాలు చేయడమే కాకుండా 22,722 కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించింది.