రాష్ట్ర ఆవిర్భావ అనంతరం నల్గొండ, మునుగోడు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించిన ఘనత కేసీఆర్ది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు రూ.2 వేలు, దివ్యాంగులకు రూ.3 వేల పించన్లను అందిస్తున్నారు.
‘వీధి కుక్కల దాడిలో వ్యక్తి మృతి’, ‘చిన్నారిని లాక్కెళ్లిన వీధి కుక్కలు’.. పత్రికల్లో ఇలాంటి వార్తలను తరచూ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వాన కాలంలో వీధి కుక్కల వల్ల అధిక మరణాలు సంభవిస్తుంటాయి.
బీజేపీ కొనసాగిస్తున్న అసత్య, విష ప్రచారాల కాలనాగుల నుంచి మునుగోడు ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజల మధ్యన ప్రత్యేకించి యువతలో అసత్య ప్రచారాన్ని సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొడుతున్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నది. దేశ ప్రజలను, యువతను మతం మత్తులో ముంచుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. ఇదిలాగే కొనసాగితే గుండు పిన్నీస్ నుంచి విమానాల దాక�
నవ భారతాన్ని సాకారం చేస్తామని పలు పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. ఎన్నికల రణ క్షేత్రంలో హోరెత్తించే వాగ్దానాలు, నినాదాలతో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.
తరాల తరబడి తండ్లాడిన మునుగోడు తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని మంచి నీళ్లు తాగింది. చెదిరిన ఆశలను పోగు చేసుకుని నూతన భవితను పునర్నిర్మించుకుంటున్నది. అందుకే మిషన్ భగీరథకు మునుగోడు జనం ప్రేమగా పెట్టుకున్న ప�
ఓరుగల్లు సింహాసనమెక్కిన అందరు పాలకులు దేవగిరి యాదవులతో యుద్ధం చేసిన వారే. యుద్ధమే కాదు కొన్ని సందర్భాల్లో వియ్యం కూడా చేశారు. ఇంకొన్ని సార్లు యాదవుల రాకుమారులు, వంశస్థులు కాకతీయులకు సామంతులుగా కూడా తెల�
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వ
భారతదేశ ప్రధాని మోదీ తన మిత్రుడైన అదానీకి మన్నార్ పవర్ ప్రాజెక్ట్ను ఇవ్వాలని తమపై ఒత్తిడి తెచ్చాడని స్వయంగా శ్రీలంక సిలోన్ విద్యుత్ బోర్డు చైర్మన్ ఎం.ఎం.సి.ఫెర్డినాండో వెల్లడించింది వాస్తవం కాదా