పార్టీ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహన్కు బీజేపీ ఉద్వాసన పలికింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి,
నాడు తన విధ్వంస యుద్ధోన్మాదం ద్వారా, భిన్నధృవాల వంటి సామ్రాజ్యవాద బ్రిటన్! క్యాపిటలిస్టు అమెరికా! సోషలిస్ట్ రష్యాలు చేతులు కలిపి నడిచే విధంగా చేశాడు హిట్లర్! నేడు తన ప్రమాదకర పోకడల ద్వారా...
రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తున్నది. వేతనాలు, భద్రత, సంక్షేమం, పని గంటలు, సెలవులు, బోనస్, గ్రాట్యుటీ వంటి పలు అంశాలలో కార్మికులకు అనుకూలంగా చర్యలు చేపడుతున్నది.
మెజారిటీవాదం పేర మతతత్వ శక్తులు దేశంలో చేస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. మోదీ అధికా రంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా విద్యనే కాషాయీకరణ చేసే కుట్రకు తెరలేపారు. విద్యను ప్రైవేటీకరించటం, విదేశాల్లో చదివేందుకు
నేడు ఛత్రపతి సాహు మహరాజ్ 100వ వర్ధంతి ఛత్రపతి శివాజీ వారసుడిగా కొల్హాపూర్ సంస్థానాన్ని పాలించిన ఛత్రపతి సాహు మహరాజ్ (1874-1922) తన పాలనా కాలంలో అనేక సంస్కరణలను ప్రారంభించారు. 48 ఏండ్లు మాత్రమే జీవించిన ఆయన.. నవీ
ఒక ముక్కు పచ్చలారని బాలబ్రహ్మచారి.. ముఖంలో మూర్తీభవించిన బ్రహ్మ తేజం.. ఒకపూరి పాక ముందు నిలిచి ‘భవతీ భిక్షాం దేహి’ అన్నాడు. పాకలోంచి బయటికివచ్చిన ఆ ఇల్లాలు ముఖంలో కంగారు. బ్రహ్మ తేజస్వి బ్రహ్మచారికి భిక్ష
మన చరిత్రను ప్రపంచానికి చాటాలె నమస్తే తెలంగాణలోని ‘మన చరిత్ర’ వ్యాసాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చరిత్రకు, సంస్కృతికి సాక్షీభూతంగ�
‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ నినాదం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ను ప్రపంచానికే తయారీ కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనబడుతున్నాయి. భారత్లో తమ వాహనాల తయారీని నిల�
అఫ్గానిస్థాన్లో అమెరికా ఈ ఆగస్టు 15నే ఓడిందనుకుంటున్నారా? కాదు కాదు. అక్కడ బాంబింగ్ 2001 అక్టోబర్లో మొదలుకాగా, అసలు తమ లక్ష్యాలు, యుద్ధ ప్రణాళికలేమిటో అర్థం కావటం లేదని సాక్షాత్తూ రక్షణమంత్రి రమ్స్ఫెల్�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితులు మారాయి. కేటీఆర్ టెక్స్టైల్స్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేనేత పరిశ్రమలో పెద్ద కదలిక వచ్చింది. చేనేత పరిశ్రమ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఏటా ఘనంగా �