పన్నెండేండ్లకే గ్రాండ్ మాస్టర్గా నిలిచి, 17 ఏండ్ల వయస్సులో కెనడాలో నిర్వహించిన ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్షిప్లో చెస్ దిగ్గజాలతో తలపడే అర్హతను సాధించిన దొమ్మిరాజు గుకేశ్ వి
భూమ్మీద నూకలు చెల్లిపోయాయనేది పాత సామెత. ఇప్పుడు భూమికే నూకలు చెల్లిపోతున్నాయని ఆ సామెతను మార్చి చెప్పుకోవాలేమో! అనంత మహావిశ్వంలో భూమి ఓ గులకరాయి అంత కూడా ఉండదు.
తెలంగాణ కోసం తెగించి పోరాడుతున్నప్పుడు నిధులు, నీళ్లు, నియామకాలు అనే మూడు అంశాలు ప్రముఖంగా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి స్థూల అంశాలు. వీటితోపాటుగా తెలంగాణ నినాదానికి బలాన్ని, బలగాన్ని తెచ్చిపెట్ట
ఇప్పుడు రాహుల్గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు.
సోషల్ మీడియా పేరుతో నడుస్తున్న నిత్య అయోమయ సత్యానంతర కాలంలో సత్యాన్ని దొరకబుచ్చుకోవడం సవాల్గా మారింది. ఆ దిశగా మనల్ని మనం వాస్తవాల్లో నిలబెట్టుకోవడం అత్యంత కష్టమైన పని అయ్యింది.
‘ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం అని భారతీయ సంస్కృతి భావిస్తుంది. వసుధైక కుటుంబమే మా అభిమతం’ అని ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా ఘనంగా చెబుతారు. ప్రపంచం సంగతి అటుంచి భారతదేశం మొత్తాన్నైనా ఒక కుటుంబంగా మోదీ భ�
రువాండా.. ఆఫ్రికాలో ఒక చిన్న దేశం. జనాభా కోటిన్నర ఉండదు. అటువంటి దేశం 1994లో జాతిపరమైన విద్వేషంలో కూరుకుపోయి భయంకరమైన హత్యాకాండ చోటు చేసుకుంది. కేవలం 100 రోజుల్లో దాదాపు 8 లక్షల మంది టుట్సీ జాతి ప్రజలు మరణించార�
కాంగ్రెస్ నాయకత్వం కేవలం అధికారం కోసం మరొకమారు నటనలు చేస్తున్నదా, లేక ఆ పార్టీ విధానాల్లో, వ్యవహారశైలిలో ఏదైనా మార్పు కూడా వస్తున్నదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాలన్నది సరైన ఆలోచనే.
ఎలాగైనా ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకోవాలనే ఆలోచనతో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాదయాత్రలు మొదలు పెట్టారు. యాత్రలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లవి సరైన రాజకీయ పరిజ్ఞానం లేని రెచ్చగొట్టే ప్రస
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు బదులిస్తూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు గమనార్హమైనవి. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు 356 అధికరణాన్ని దుర
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఏ సమస్య వచ్చినా, ఏ విమర్శ వచ్చినా దానిని సూటిగా ఎదుర్కోకుండా దేశభక్తి, జాతీయవాదం పేరు చెప్పి తప్పించుకునే బీజేపీకి తగినట్లుగానే,
దేశ సంపదను కేంద్రం కార్పొరేట్లకు ధార పోస్తున్నదనేది జగమెరిగిన సత్యం. అప్పుల భారం తీర్చుకోవడానికి ప్రభుత్వరంగ సంస్థలను తన మిత్రులకు అప్పనంగా కట్టబెడుతున్నది. అక్కడినుంచి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో ఎవరి�