‘దురాశ దుఃఖానికి చేటు’ అన్న సామెత తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆరు దశాబ్దాల ఉద్యమ పోరు, అన్యాయమైన మూడు తరాలు, అమరులైన వందల మంది (2004 నుంచి 2014 దాకానే 1200 మంది పైన) యువకులు, నక్సలైట్లన్న నెపంతో చంద్రబాబు హయాంలో జిల్
పన్నెండేండ్లకే గ్రాండ్ మాస్టర్గా నిలిచి, 17 ఏండ్ల వయస్సులో కెనడాలో నిర్వహించిన ‘క్యాండిడేట్స్ టోర్నీ’లో గెలిచి, ప్రపంచ ఛాంపియన్షిప్లో చెస్ దిగ్గజాలతో తలపడే అర్హతను సాధించిన దొమ్మిరాజు గుకేశ్ వి
భూమ్మీద నూకలు చెల్లిపోయాయనేది పాత సామెత. ఇప్పుడు భూమికే నూకలు చెల్లిపోతున్నాయని ఆ సామెతను మార్చి చెప్పుకోవాలేమో! అనంత మహావిశ్వంలో భూమి ఓ గులకరాయి అంత కూడా ఉండదు.
దేశ జనాభాలో సింహభాగం యువజనులే అని దేశ నేతలు మురిపెంగా చెప్తుంటారు. ఇది దేశంలో ఉత్పాదకత పెంచేందుకు తద్వారా ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని వారి ఉద్దేశం. అయితే ఉత్పాదక వయస్సులో ఉన్న జనాభా ఆరోగ్యంగా, దృఢంగా ఉ
వైద్యవిద్య ఒకప్పుడు అందరికీ అందని ద్రాక్ష. ఒక వైద్యుడు తయారు కావాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం తప్పనిసరి. ఇందుకు విద్య, వైద్యం ఆయా ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావడం అనివార్యం. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల
పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ కన్నీటి పాటలు పాడుకున్న నేల అది. బతుకుదెరువు కోసం ముంబయి, దుబయిలకు వలసపోయిన ప్రాంతం అది. కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డగా పేరొందినా.. తాగేందుకు గుక్కెడు
దేశంలో భారీ స్థాయి రైలు ప్రమాదాలు జరిగినప్పుడల్లా, రైల్వేమంత్రి రాజీనామా చేయాలని, ఈ మేరకు లాల్బహదూర్ శాస్త్రి నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాన్ని పాటించాలన్న డిమాండ్ వినిపిస్తుంటుంది. ప్రస్తుతం ఒడిశ�
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమం�
ఇప్పుడు రాహుల్గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు.
‘మీరు నా మాటలను ఇక్కడే వదిలి వెళ్లకండి. నేను చెప్పిన మాటల్లోని వాస్తవాలను మీ ఊర్లకు వెళ్లాక చర్చకు పెట్టండి. చర్చించాక నిర్ణయం తీసుకోండి’... రైతు సర్కార్ ఏర్పాటు ఎందుకు తక్షణ అవసరమో మహారాష్ట్ర ప్రజలకు వి
సోషల్ మీడియా పేరుతో నడుస్తున్న నిత్య అయోమయ సత్యానంతర కాలంలో సత్యాన్ని దొరకబుచ్చుకోవడం సవాల్గా మారింది. ఆ దిశగా మనల్ని మనం వాస్తవాల్లో నిలబెట్టుకోవడం అత్యంత కష్టమైన పని అయ్యింది.