Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నవరాత్రి ప్రసాదంగా ఒక్కసారి మాత్రమే ఆలూ పూరీ తిన్నారని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హత్యకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చే
Raj Kundra: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సుమారు వంద కోట్ల వరకు సీజ్ చేశారు. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
నిద్ర మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు తెలిపింది. విచారణ పేరిట రాత్రిళ్లు వేధించడం సరైన పద్ధతి కాదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.
‘ఢిల్లీ మద్యం కేసు దర్యాప్తు రాజకీయ కుట్రలో భాగంగానే కొన‘సాగు’తున్నది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేవలం ఒకరోజు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎమ్మెల్సీ కవ
తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సిద్ధిఖీ భారత్లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు కూడా మాదకద్రవ్యాలు సరఫరా చేసేవాడని ఈడీ గుర్తించింది. ఆయన రూ.70 కోట్లకు పైగా మనీలాండరింగ్
తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఈనెల 9న ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఏప్రిల్ 15న న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడ�
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఈడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాల్లో భాగంగానే ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. న్యాయస్థానం సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోరిన విషయ
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ‘వాషింగ్ మెషీన్'లా మారిందని, ఆ పార్టీలో చేరగానే అవినీతి మరకలు, కేసులు తుడిచిపెట్టుకు పోతాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు వ్యక్తం చేస్తున్న సమయంలో జాతీయ పత�