IND vs PAK | క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న వైరం మామూలుది కాదు. ఈ రెండు జట్లు ఆడుతున్నప్పుడు వచ్చే వ్యూయర్షిప్, డబ్బులే దీనికి ఉదాహరణ. మరే జట్ల మధ్య మ్యాచ్ జరిగినా ఇంత ఇంటెన్సిటీ కనబడదు.
టీ20 ప్రపంచకప్ ఆరంభం కాకముందే ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ కోసం జట్టును ప్రకటించిన కొన్ని గంటల్లోనే స్టార్ ఆటగాడు జానీ బెయిర్స్టో గాయపడినట్లు ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బో
ప్రస్తుతం క్రికెట్ ఆడే జట్లు అన్నింటి చూపూ టీ20 ప్రపంచకప్ పైనే ఉంది. దాని కోసమే అన్ని జట్లూ సమాయత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగానే ఒక జట్టును రెడీ చేసుకొని, వారిని టీ20 ప్రపంచకప్ ఆడేందుకు రెడీ చేయాలని ఇ�
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదోవ టెస్టు నాలుగవ రోజున బర్మింగ్హామ్లో భారతీయ క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్�
క్రికెట్ మ్యాచులు చూడటానికి స్టేడియాలకు వస్తున్న తమ సొంతదేశ అభిమానులు వ్యవహరిస్తున్న తీరుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. స్టేడియానికి వచ్చే ఇంగ్లండ్ అభిమాను
ప్రముఖ క్రికెటర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసర్ రాయ్పై ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు నిబంధనలను రాయ్ ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే అతనిపై రెండు మ్యాచుల
న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్ట్ రద్దవడంపై ఇప్పటికీ చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి కూడా దీనిపై స్పందించాడు. అయితే అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతు
లండన్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ చివరి నిమిషంలో రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ టెస్ట్ ఫలితం గురించి ఐసీసీకి అధికారికంగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) లేఖ రాసిం�
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగనున్న చివరి టెస్ట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దయిన సంగతి తెలుసు కదా. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వస్తు�
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య చివరిదైన ఐదో టెస్ట్ కొవిడ్ కారణంగా రద్దయింది. ఇండియన్ క్యాంప్లో కరోనా కలకలం రేపడంతో ప్లేయర్స్ ఎవరూ మ్యాచ్ ఆడటానికి సుముఖంగా లేరంటూ ఈ మ్యాచ్ను
మాంచెస్టర్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన చివరిదైన ఐదో టెస్ట్ అనూహ్యంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు ఈ మ్యాచ్ రద్దయినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇండియ�