లండన్: వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న క్రికెట్ ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చినవే వన్డేలు, టీ20లు, టీ10 లీగ్లు. ఇప్పుడు తాజాగా హండ్రె
లండన్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్లో కరోనా కలకలం రేపింది. ఒకేసారి ఏడుగురు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో ముగ్గురు ప్లేయర్స్ కాగా, నలుగురు టీమ్ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నట్లు ఇ�
లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోతేగానీ బీసీసీఐ మేలుకోలేదు. ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఫైనల్ బరిలో దిగిన కోహ్లి సేన భారీ మూల్యమే చెల్లించింది. ఈ మ్యాచ్ తర్వాత ప్లేయ�
లండన్: జాతి వివక్ష వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్ను కుదిపేస్తోంది. ఆ టీమ్ యువ బౌలర్ ఓలీ రాబిన్సన్ కొన్నేళ్ల కిందట ఆసియా ప్రజలు, ముస్లింలపై చేసిన జాతి వివక్ష ట్వీట్లపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ఎనిమిదేండ్ల క్రితం తప్పు.. ఇప్పుడు శిక్షవిచారణకు ఆదేశించిన ఈసీబీ లండన్: వారం క్రితమే టెస్టు అరంగేట్రం చేసిన యువ ఆల్రౌండర్ ఓలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వేటు వేసింది. ఎనిమిదేండ్�
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఈ ఏడాది ఐపీఎల్ 2021లో మిగిలిన 31మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. కొవిడ్ నేపథ్యంలో గతేడాది యూఏఈ �
ముంబై: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కొత్తగా తీసుకొస్తున్న ‘హండ్రెడ్’ టోర్నీలో భారత క్రికెటర్ల ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ఈ టోర్నీలో ఇప్పటికే హర్మన్ప్రీత్కౌర్, స్మృతి మందన, షెఫా�
లండన్: క్రికెట్లో టీ20 తరహాలోనే మరో కొత్త ఫార్మాట్ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకొస్తోంది. ఈ ఫార్మాట్ను ది హండ్రెడ్( The Hundred ) అని పిలుస్తున్నారు. 100 బాల్ ఫార్మాట్ ఆరంభ సీజన్కు ఆస్ట
న్యూఢిల్లీ: తమ జట్టుతో భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించ�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృ