న్యూఢిల్లీ: తమ జట్టుతో భారత్ ఆడే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేయాలని బీసీసీఐ అధికారికంగా కోరలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్ను నిర్వహించ�
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృ