దేశీయ మార్కెట్లో ఫ్రెషర్లకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయి. ఇన్నాళ్లూ కొత్తవారిని దూరం పెడుతూవస్తున్న కంపెనీలు.. తిరిగి వారికి పెద్దపీట వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని టీమ్లీజ్ ఎడ్టెక్ కెరీర్
భారత్తో పాటు ప్రపంచమంతా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ మోసం. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా ఐఐటీ బిలాయ్ పురోగతి సాధించింది.
డోర్ డెలివరీ చేసే ఆహార ఉత్పత్తుల కనీస కాల పరిమితి(షెల్ఫ్ లైఫ్) విషయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. వార్షిక సేల్ను ప్రకటించింది. బుధవారం నుంచి 23 వరకు గృహోపకరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఫాన్లను తక్కువ ధరకే విక్రయిస్తుంది.
ఫ్లిప్కార్ట్ బోర్డు నుంచి వైదొలిగారు బిన్నీ బన్సల్. ఈ నెల మొదట్లో ఈ-కామర్స్ స్టార్టప్ ఒప్డోర్ను ప్రారంభించిన నేపథ్యంలో ఇతర సంస్థల్లో బోర్డులకు రాజీనామా చేస్తున్నారు.
ఈ-కామర్స్ సేవల సంస్థ అమెజాన్ ఆధిపత్యానికి ఫ్లిప్కార్ట్ గండికొట్టింది. గత కొన్నేండ్లుగా దేశీయ ఈ-కామర్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అమెజాన్పై వాల్మార్ట్ గ్రూపునకు చెందిన ఫ్లిప్కార్ట్ పైచ
ఈ-కామర్స్లో విప్లవాత్మక మార్పులకు ఊతమిచ్చేలా సమగ్ర ఈ-కామర్స్ విధానం, నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు.
ఈ-కామ ర్స్ కంపెనీలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. దసరా సందర్భంగా తెచ్చిన ఆన్లైన్ సేల్స్లో.. తొలి వారం దాదా పు రూ.47,000 కోట్లుగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేరకు మార్కెట్ రిసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ �
ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో గిడ్డంగులకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. 2019 నుంచి గిడ్డంగులకున్న డిమాండ్లో 27 శాతం ఈ మూడు రంగాలకు చెందిన కంపెనీల నుంచే వచ్చిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ క�
Online Shopping | ఆన్లైన్ మార్కెట్లో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ.90,000 కోట్లను తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే 18-20 శాతం పెరుగవచ్చని మార్కెట్ రిసెర్చ్ కంపెనీ రెడ్సీర్ స్ట్రా�
ఈ-కామర్స్పై ఈ నెల 8న కవాడిగూడలోని సీజీవో కార్యాలయంలో ‘లోకల్ టు గ్లోబల్' అంశంపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. పారిశ్రామికవేత్తల్లో ఈ-కామర్స్ ఎగుమతులు, అమెజాన్, ఇండియా పోస్ట్ వంటి ప్లాట్ఫామ్స్పై
రానున్న పండుగ సీజన్ సందర్భంగా నెలకొనే డిమాండ్తో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో 50,000 తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయని స్టాఫింగ్ కంపెనీ టీమ్లీజ్ సర్వీసెస్ వె�