డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవి నాయక్, మల్లం మహేశ్ అన్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ లను అరికట్టాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ని
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్స్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిం
అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ డిమాండ్ చేశారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిరుద్యోగ యువత చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమంపై రాష్ట�
Job calendar | నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధo సైదులు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేసి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఇవ్వాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. రేపటి సెక్రటేర
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
పెట్టుబడిదారులకు రేవంత్రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తుందని, ఆ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్
భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ అన్నారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మునుగోడు మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బొడ్డుపల్లి నరేశ్ ఎన్నికయ్యాడు.
Bhagat Singh | ప్రభుత్వాలను భగత్ సింగ్(Bhagat Singh) స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు.