రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ అన్నారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మునుగోడు మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బొడ్డుపల్లి నరేశ్ ఎన్నికయ్యాడు.
Bhagat Singh | ప్రభుత్వాలను భగత్ సింగ్(Bhagat Singh) స్ఫూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకొని పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు.
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) మునుగోడు మండల 9వ మహాసభలు ఈ నెల 16న మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు కట్ట లింగస్వామి, మిర్యాల భరత్ తెలిపారు.
నల్లగొండ జిల్లా మునుగోడు (Munugode) మండలంలోని కల్వకుంట్లకు బస్సు సౌకర్యం కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) డిమాండ్ చేసింది. విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నాయని, పరీక్షల సమయాలకు అనుగునంగా బస్స
ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో మోటివేషన్ తరగతుల పేరుతో ఆధ్యాత్మిక భావజాలం కలిగిన బ్రహ్మకుమారీస్ సంస్థని తీసుకురావడాన్ని ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకోవాలి డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావీద�
నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్�
Inter Caste Marriages: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలను అడ్డుకోలేమని కేరళ సీఎం విజయన్ తెలిపారు. అలాంటి పెండ్లిళ్లు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులో భాగమే అని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలకు అలాంటి వివాహాల�
మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగ్న రాజ్ భట్టాచార్య అన్నారు.
నల్లమల్ల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ మ