Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb Threat) మరోసారి కలకలం రేపాయి. సోమవారం ఉదయం నగరంలోని పలు విద్యాసంస్థలకు (Delhi Schools) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని పలు పాఠశాలలకు (Delhi schools) సోమవారం ఉదయం ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
Massive Fire | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మూలంలో కాలయవన నారద సంవాదం కానరాదు. జరాసంధుని చివరి- 18వ దాడికి ముందు ‘నారద ప్రేషితో వీరో యవనో ప్రత్యదృశ్యత’- నారదుడు పంపిన యవన వీరుడు కనిపించాడని మాత్రమే ఉంది. కాని, తెలుగులో- యవనుడు కోరగా నారద ముని గావించిన
శ్రీకృష్ణుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. సముద్రగర్భంలోని సుందర ద్వారకపై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) మరోసారి అధ్యయనం చేస్తున్నది.
పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చర ణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా �
CJI | భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీ వర్షం కురుస్తున్నది. హస్తినలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి లేకుండా వాన (Heavy rain) పడుతున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
IRCTC SAURASHTRA Yatra | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో అధ్యాత్మ�
Biparjoy cyclone: బిపర్జాయ్ భీకర రూపం దాల్చుతోంది. ద్వారక తీరం దిశగా ఆ తుఫాన్ ముందుకు కదులుతోంది. దీంతో కచ్ పరిసర జిల్లాల్లో భీకర స్థాయిలో వర్షాలు పడే ఛాన్సు ఉంది. తీరం వెంట ఉన్న వారిని డిజాస్టర్ సిబ్బ�
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఏఎస్ఐ బీభత్సం సృష్టించాడు. మద్యమత్తులో ఉన్న పోలీసు అధికారి తన కారుతో ఆరు వాహనాలను ఢీకొట్టాడు. ఢిల్లీ పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఓ వ్యక్తి..
Pabubha Manek | రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అలాగే రెండు, మూడుసార్లు ఒకే వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నా మరోసారి అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మాత్రం 32
గాంధీనగర్: రూ.86 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లోని ద్వారకాలో బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 కిలోల మెఫెడ్రోన్ను అధికారులు స్వాధీనం చేసు