దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా ‘సీ’ భారీ స్కోరు సాధించింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘బీ’తో జరుగుతున్న మ్యాచ్లో గైక్వాడ్ సేన.. తొలి ఇన్నింగ్స్లో 525 పర
Shreyas Iyer | గతేడాది శ్రేయస్ వ్యవహార శైలి కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురవడంతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అతడు దులీప్ ట్రోఫీలో రాణించి మళ్లీ టెస్టు జట్టులోకి రావాలని ఆశిస్తున్నా టైమ్ మాత్రం అందుకు �
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దేశవాళీ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లో భాగంగా అతడు సెంచరీతో కదం తొక్క
రెండు రోజుల క్రితమే బెంగళూరు, అనంతపురం వేదికలుగా మొదలైన దులీప్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా ‘సీ’ వర్సెస్ ఇండియా ‘డీ’ మ్య
దులీప్ ట్రోఫీలో అంతర్జాతీయ స్టార్లు తేలిపోయారు. ముంబై బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ (105 నాటౌట్) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా ‘బీ’ తొలి రో�
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచ�
దేశవాళీ క్రికెట్ సీజన్లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీకి గురువారం (సెప్టెంబర్ 5) నుంచి తెరలేవబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లలో చాలామంది ఈ టోర్నీలో పాల్గొననుం
Jasprit Bumrah : టీ20 వరల్డ్ కప్ హీరో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సరదాగా గడుపుతున్నాడు. శ్రీలంక పర్యటనతో పాటు దులీప్ ట్రోఫీ నుంచి కూడా విశ్రాంతి తీసుకున్న ఈ స్పీడ్స్టర్ అభిమానులతో చిట్చాట్ చేస్తున్నాడు
Basit Ali : రావల్పిండి టెస్టులో చిత్తుగా ఓడిన పాకిస్థాన్(Pakistan) ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC) 2024-25లో వెనకపడింది. దాంతో రెండో టెస్టుకు ముందు పాక్ మాజీ కెప్టెన్ బసిత్ అలీ (Basit Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత �
KL Rahul : భారత జట్టు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ (KL Rahul) 2019లో పెద్ద దుమారం రేపిన 'కాఫీ విత్ కరణ్' (Coffee With Karan) షో గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి తాను పాల్గొన్న ఎపిసోడ్ తనను ఎంత�
దేశవాళీ టోర్నీలో దులీప్ ట్రోఫీ నుంచి స్టార్ క్రికెటర్లు రోహిత్శర్మ, విరాట్కోహ్లీకి మినహాయింపు ఇవ్వడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం మీడియాతో �