ఈనెల 28 నుంచి బెంగళూరు వేదికగా మొదలుకానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టుకు భారత టెస్టు సారథి శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్తో ముగిసిన ఐదు మ్యాచ్ల టెస్టు స
Duleep Trophy : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) దేశవాళీలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. మోకాలి గాయం తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ స్పీడ్స్టర్ దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో వికెట్ల వేటతో టీమిండియా తల�
Duleep Trophy : దేశవాళీ క్రికెట్ పండుగ(2025-26)కు సమయం సమీపిస్తున్న వేళ ఐపీఎల్లో విజయవంతమైన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరో షాక్. ప్లే ఆఫ్స్ కింగ్గా పేరొందిన అతడిని కాదని శార్దూల్ ఠాకూర్ (Shardhul Thakur)ను కెప్టెన్గా ఎంపిక చేశ�
ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) గ్రౌండ్స్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 దాకా జరుగనుంది. ఒక సీజన్ విరామం తర్వాత మళ్లీ జోన్ల వారీగ�
Domestic Season : దేశవాళీ క్రికెట్ పండుగకు మరో ఇరవై రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు చివరి వారంలో బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో డొమెస్టిక్ సీజన్ 2025-26 ప్రారంభం కానుంది.
Tilak Varma : గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma)కు తగిన గౌరవం దక్కింది. ఈమధ్యే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన కౌంటీల్లో ఇరగదీసిన అతడు సౌత్ జోన్ (South Zone) జట్టుకు కెప్టెన్గా నియమితులయ్యాడు.
Shreyas Iyer : టెస్టు జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఫస్ట్ క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో అర్ధ శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు.. ఇరానీ కప్పై భారీ ఆశలు పెట్టుకున్న
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
దులీప్ ట్రోఫీ చివరి దశ మ్యాచ్లలో భాగంగా గురువారం మొదలైన ఇండియా ‘ఏ’ వర్సెస్ ఇండియా ‘సీ’ మ్యాచ్లో.. ‘ఏ’ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శశావత్ రావత్ సెంచరీ (122 బ్యాటింగ్)తో మెరిశాడు.
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం తమకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం అవసరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ స్పష్టం చేశాడు. మిగతా జట్ల లాగే బంగ్లాను ప్రత్యర్థిగా ఎదుర్కొంటామని అన్నాడు. తొలి టెస్టు పో�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ