Tilak Varma : గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma)కు తగిన గౌరవం దక్కింది. ఈమధ్యే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన కౌంటీల్లో ఇరగదీసిన అతడు సౌత్ జోన్ (South Zone) జట్టుకు కెప్టెన్గా నియమితులయ్యాడు.
Shreyas Iyer : టెస్టు జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఫస్ట్ క్లాస్ క్రికెట్పై దృష్టి పెట్టాడు. దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో అర్ధ శతకంతో ఫర్వాలేదనిపించిన అతడు.. ఇరానీ కప్పై భారీ ఆశలు పెట్టుకున్న
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
దులీప్ ట్రోఫీ చివరి దశ మ్యాచ్లలో భాగంగా గురువారం మొదలైన ఇండియా ‘ఏ’ వర్సెస్ ఇండియా ‘సీ’ మ్యాచ్లో.. ‘ఏ’ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శశావత్ రావత్ సెంచరీ (122 బ్యాటింగ్)తో మెరిశాడు.
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం తమకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం అవసరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ స్పష్టం చేశాడు. మిగతా జట్ల లాగే బంగ్లాను ప్రత్యర్థిగా ఎదుర్కొంటామని అన్నాడు. తొలి టెస్టు పో�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ
దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లలో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా ‘సీ’ భారీ స్కోరు సాధించింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘బీ’తో జరుగుతున్న మ్యాచ్లో గైక్వాడ్ సేన.. తొలి ఇన్నింగ్స్లో 525 పర
Shreyas Iyer | గతేడాది శ్రేయస్ వ్యవహార శైలి కారణంగా బీసీసీఐ ఆగ్రహానికి గురవడంతో పాటు జాతీయ జట్టులో చోటు కోల్పోయిన అతడు దులీప్ ట్రోఫీలో రాణించి మళ్లీ టెస్టు జట్టులోకి రావాలని ఆశిస్తున్నా టైమ్ మాత్రం అందుకు �
టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దేశవాళీ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లో భాగంగా అతడు సెంచరీతో కదం తొక్క
రెండు రోజుల క్రితమే బెంగళూరు, అనంతపురం వేదికలుగా మొదలైన దులీప్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా ‘సీ’ వర్సెస్ ఇండియా ‘డీ’ మ్య
దులీప్ ట్రోఫీలో అంతర్జాతీయ స్టార్లు తేలిపోయారు. ముంబై బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ (105 నాటౌట్) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా ‘బీ’ తొలి రో�
Rishabh Pant: దులీప్ ట్రోఫీ మ్యాచ్లో రిషబ్ కేవలం ఏడు రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇండియా బీ జట్టు తరపున ఆడుతున్న అతను తొలి మ్యాచ్లో రాణించలేకపోయాడు. టాస్ గెలిచిన ఇండియా ఏ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచ�