పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూక్య మల్లేష్ నాయక్ (47) అనే రైతు తన పొలంలో పిట్టల బెదిరింపు కోసం ఆదివారం అల్యూమినియం రీల్ విద్యుత్ 11 కెవి వైర్లపై వేయగా అది ప్రమాదవశాత్తు పొలంల
గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీ-శంకరయ్య దంపతులు తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అర్చకులు ఆదివారం ఉదయం మూసివేశారు. ఉదయం 11:30 గంటలకు దేవాలయ తలుపులను మూసివేసి తాళాలు వేశారు. సోమవారం ఉదయం 9 గంట
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇం�
నేషనల్ హైవే డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వరద నీరు పొయ్యేందుకు కల్వర్టులు సరిగా నిర్మించక పోవడంతో ఇండ్లల్లోకి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలతో వరద నీరు మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో గత మూడు రోజులుగా ట్రాన్స్ కో అధికారులు అప్రకటిత కరెంటు కోతలు విధిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ పావు గంటకోసారి కరెంటు పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చెట్ల కిం�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ కథనం ప్రకారం.. వల్లభపూర్ గ్రామానికి చెందిన మేకల హ�
సర్పంచ్గా తన పదవి సమయంలో అప్పులు చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు చేసిన పనుల బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బీబీరాజుపల్లి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల నాడు విద్యార్థులతో కలకలలాడేది. కానీ ఇప్పుడు విద్యార్థులు లేకపోవడంతో వెలవెలబోతోంది.
ఖరీఫ్ సీజన్లో రైతన్నలు పంటల సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు విత్తనాలు నాటేందుకు భూమిని దున్నుకొని, పంట సాగులో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వం పంట సాగు కోసం రైతుబంధు కింద�
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
ఎనిమిదేండ్లుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ పథక�