Harish Rao | ప్రజా జీవితంలో పదవికి విరమణ ఉంటుంది.. కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచ�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దుబ్బాకలో వంద పడకల దవాఖాన భవన సముదాయాన్ని నిర్మించుకున్నామని, ఇక్కడ మూడు జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందటం చాలా సంతోషకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్�
ఈవీఎంల మొదటి ర్యాండమైజైషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదే�
కాల్వలు పూర్తి చేసి నీరు అందించాలంటూ దుబ్బాక, చెల్లాపూర్, మల్లాయిపల్లి, కమ్మరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్ సమీపంలోని మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ వద్ద
సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
(MLA Prabhakar Reddy |దుబ్బాక(Dubbaka) అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకి�
ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్, దుబ్బాకలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆద�
దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కొత్త ప్రభాకర్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండుసార్లు మెదక్ ఎంపీగా, ఇప్పు డు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు తన సమీప ప్ర�
Telangana Assembly Elections | దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కొత్త ప్రభాకర్