తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి.
రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ప్ర మోషన్ల జాతర మొదలైంది. పోలీస్శాఖలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 42 మంది డీఎస్పీ (సివిల్)లకు అడిషనల్ ఎస్పీ (నాన్ క్యాడర్)లుగా ప్రమోషన్ రానున్నది. ఈ మేరకు డిపార్ట్మెంటల�
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
5 లక్షలు తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన పూడూర్ మేడ్చల్, ఫిబ్రవరి 10: ఫాంహౌస్ నిర్మాణ అనుమతి కోసం ఓ సర్పంచ్ రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకొంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీ
రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తు
Devi sri prasad | అప్పుడెప్పుడో 1999లో దేవి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. ఆ సినిమా తర్వాత ఆనందం సినిమా ఈయనకు తొలి బ్రేక్ ఇచ్చింది. మన్మథుడు సినిమాతో మొదటి సారి నాగార్జున లాంటి స్టార్ హీరో ఇచ్చిన అవ�
‘అందరు నన్ను బ్యాడ్లక్ సఖి అంటుంటారు. మనకి అలాంటి సోది కబుర్ల మీద నమ్మకం లేదు’ అంటూ కీర్తి సురేష్ చెప్పిన సంభాషణ హైలైట్గా సోమవారం విడుదలైన ‘గుడ్లక్ సఖి’ థియేట్రికల్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటు�
వైష్ణవ్తేజ్, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’.గిరీశాయ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టైటిల్ టీజర్
గువాహటి: భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహై డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మెరిసిన లవ్లీనా ప్రతిభను గుర్తించిన అస్సాం ప్రభుత్వం క్రీడా కోటా�
Lovlina Borgohain | టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు.
బన్నీ ఇండస్ట్రీకి దొరికిన బహుమతి నాలుగు సినిమాల కష్టమిది అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘రెండేళ్ల కష్టానికి ప్రతిరూపమిది. నాలుగు సినిమాల కష్టం ఒకే సినిమాకు పడిన భావన కలిగింది. అందరికి అభిమానులు ఉంటే నాకు మా�
‘పుష్ప’ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదలైన �