డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంద�
డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. తొలిరోజు 500 మంది ఫీజు చెల్లించగా, 300 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ సమగ�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి.
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది.
అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని రాజకీయాలు చేసి..
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్నుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనున్నది.
TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ�
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్న�
DSC | మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడంతో అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి. పోస్టులు పెద్ద సంఖ్యలో ఉంటాయని భావించి పుస్తకాలతో కుస్తీ పట్టే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ మెగా డ�
DSC Notification | డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,76,530 దరఖాస్తులొచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చాయి.
బీటెక్ బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీకి అర్హులేనని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ ఉత్తీర్ణులైన
ఉపాధ్యాయ పోస్టుల ని యామకానికి సంబంధించిన జీవో 25లోని నిబంధనలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నది.
DSC Exams Shedule | డీఎస్సీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీలకు) ఆరు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని మీడియం అభ్యర్థులకు 12 సెషన్లపాటు పరీక్షలు జరుపుతారు.