డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అధికారులు ఎందుకు జాప్యాన్ని పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని బాధితుల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. 393మంది క్రీడాకారుల నిర్ధారణకు తొమ్మిది నెలలా..? అంటూ �
రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. నిరుడు ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల విద్యాబోధనకు డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్
‘మీకందరికీ తెలుసు ముఖ్యంగా రాజకీయ నాయకులకు.. ఎవరితోనైనా చెలగాటమాడొచ్చు కానీ టీచర్లతో చెలగాటమాడితే ఏమీ అనరు.. పోలింగ్ బూత్ల్లో మాత్రం వాళ్లు చెయ్యాల్సింది చేస్తారు.’ ఇది తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స�
డీఎస్సీ- 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
డీఎస్సీ-2024లో ఉద్యోగం సాధించి, కొత్తగా కొలువులో చేరిన టీచర్లకు వేతన కష్టం వచ్చి పడింది. ఉద్యోగంలో చేరి రెండు నెలలైనా కొన్ని జిల్లాల్లో ఇంకా వారికి తొలి వేతనం అందలేదు. టీచర్ల నియామకపు తేదీపై ప్రభుత్వం నుంచి
“చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.” ఇప్పుడు హైదరాబాద్ విద్యాశాఖది ఇదే పరిస్థితి. ఖాళీలను గుర్తించకుండా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. నగరంలో విద్యార్థుల సంఖ్�
డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యా శాఖ గందరగోళంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో మంగళవారం పాత పద్ధతిలో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్
నోటిఫికేషన్ వెలువడడం, పరీక్ష రాయడం, ఫలితాలు రావడం, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడం, 1:1 నిష్పత్తిలో జాబితా వెలువడడం.. వెరసి తాజాగా పోస్టింగ్ల ఉత్తర్వులు అందుకోవడం.
డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో సర్కారు చేసిన నిర్లక్ష్యం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మిగిలింది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, విధివిధానాలు లేకుండా ఆర్భాటంగా ప్రక్రియను నిర్వహించాలనుకోవడం, జ
ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో డీఎస్సీ-2024 అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయ పోస్టుల ఫలితాలను సోమవారం విడుదల అవగా.. జిల్లా వారీగా ర్యాంకులు వెల్లడించిన విద్యాశాఖ ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా 1:3 పద్�
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు.
ఉపాధ్యాయ నియామకాల కో సం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షకు జిల్లా జిల్లా యం త్రాగం, విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో మొదటి డీ ఎస్సీ నిర్వహించారు. తర్వాత ఏడేండ్లక�