ధాన్యమైనా, బియ్యమైనా నష్టాలకు విక్రయించడం పౌరసరఫరాలశాఖకు అలవాటుగా మారింది. ఇప్పటికే ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి వేల కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సంస్థ.. తాజాగా మిగిలిపొయిన దొడ్డు బియ్యాన్ని సైత
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
రాష్ట్రంలో పలువురు బ్యూరోక్రాట్లు తమ హోదా, పరిధి మరిచిపోయి అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారా? అఖిల భారత సర్వీస్ అధికారులు కాస్తా.. అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోయారా?, రోజూ బాస్, బిగ్ బ�
RS Praveen Kumar | రాష్ట్ర సివిల్ సస్లైస్ కమిషనర్ డీఎస్ చౌహాన్.. ఓ అధికారిలా కాకుండా అధికార పార్టీ ప్రతినిధిలాగా మారిపోవడాన్ని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుబట్టార�
పౌరసరఫరాలశాఖలో చేపట్టిన సంసరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు 48 గంటల్లోనే చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నట్టు త�
314 రైస్ మిల్లుల్లో 5.40లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి సదరు మిల్లులపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.
లంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులతో బదిలీల బంతాట ఆడుతున్నది. ఒకటి రెండు నెలలు పని చేయకముందే బదిలీలు చేస్తూ అధికారులను పూర్తిస్థాయిలో పనిచేయనీయకుండా చేస్తూ.. తమకు పాలనపై ఏ మాత్రం అవగాహన లేదన�
యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను (Police Medals) ప్రకటించింది.
ప్రజల ఆశలకు అనుగుణంగా, వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావునే ఓడిస్తారా? మీ అంతు చూస్తాం’ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ల భర్తలను, నాయకులను ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్�