రాష్ట్రంలో పోలీస్ విభాగం పునర్వ్యవస్థీకరణతో భద్రత పెరిగిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో నేరాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, పీజీ ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవి ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తం 2,500 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వె
ఈవ్ టీజర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేసే విధంగా షీ టీమ్స్ బృందాలు పని చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు.