Drunken Drive | సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా ఒక్క జులై నెలలోనే 1318 మంది పట్టుబడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
సిటీ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్పై నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నది. ఈ క్రమంలో గత రెండు రోజులుగా అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్
పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది.
Cyberabad | సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 238 మంది మందుబాబులను అరెస్టు చేశారు.
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తాగి బండి నడుపుతున్న అతడిని పోలీసులు ఠాణాకు తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెట్టెక్కాడు. ఈ క్రమంలో పైనుంచి కిందపడడంతో గాయపడిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మం�
Hyderabad | గాజుల రామారం పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ సెక్యూరిటీగార్డును అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ సెక్యూరిటీ గార్డు గాల్�
విజేతలతో పోల్చుకున్నప్పుడే తెలుస్తుంది.. అరే మనం వెనుకబడేందుకు గల కారణం ఏమిటనేది..!! గొప్ప సాహిత్యకారులను కలిసినప్పుడో, ఏవైనా మంచి పుస్తక ప్రదర్శనలకు వెళ్లినప్పుడో గుర్తుకొస్తుంది.. బుక్స్ చదివేందుకు అ�
New Year | న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేసింది.
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజలంతా సంబురాలు చేసుకోవచ్చని పేర్కొంటూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
నగర ట్రాఫిక్ పోలీసులు జూన్లో 2818 డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాల�
Kerala | కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. పాఠశాల విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు.
వివిధ రకాల కేసుల్లో నిందితులు శిక్షింపబడేందుకు అన్ని స్థాయిలకు చెందిన పోలీసు అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ యం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పో లీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీల�