ఈ ఏడాది 2119 మందిపై చర్యలు లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా కేసు వాహనదారుల భద్రత కోసమే కఠిన చర్యలు ట్రాఫిక్ పోలీసుల స్పష్టీకరణ సిటీబ్యూరో, అగస్టు 21(నమస్తే తెలంగాణ): తాగి డ్రైవింగ్ చేసే వారిపై సైబరాబాద్ పోల
హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్కు వ్యతిరేకంగా నగరంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన జూలై, ఆగస్టులో ఇప్పటివరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో
ఆర్టీఏకు సిఫార్సు చేసిన సైబరాబాద్ పోలీసులు 308 మందికి జైలు శిక్ష సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): మందుబాబుల కిక్కు దిగేలా చేశారు సైబరాబాద్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపిన 308 మంది లైసెన్స్లు రద్ద
షాద్నగర్రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హా
పబ్లో పార్టీ చేసుకొని తిరిగి వెళ్తూ.. మద్యం మత్తులో అతివేగంగా డ్రైవింగ్ అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు.. ఎంటెక్ విద్యార్థిని మృతి.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో యువతి స్వల్ప గాయాలతో బయటపడ్డ యు
సిటీబ్యూరో, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): ఎవరైనా మద్యం సేవించి ఉండి తాము బండి నడుపుతామని మొండికేస్తే 100 కు కాల్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం సేవించి మందుబాబులు మత్తు�
సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): పై ఫొటోలో ఉన్న వారంతా ఏ గ్యాస్ కంపెనీకో చెందిన వారనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్టే..! వాళ్లెందుకు ఎర్ర డ్రస్సు వేసుకున్నారో.. తెలిస్తే.. అవాక్కవుతారు..! వీరంతా డ్ర
సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): మొదటిసారి డ్రంకన్ డ్రైవ్లో పట్టుడితే మోటర్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 185 కింద రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్న�
శనివారం నిర్వహించిన తనిఖీల్లో 126మంది..వాహనాలు, లైసెన్స్లు స్వాధీనం సిటీబ్యూరో, జులై 4(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సడలింపు అనంతరం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులోనే అధికంగా జరుగుతున్నట్లు పోల�
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి క�
శంషాబాద్, మే 10 : మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకున్నది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల నిర్వాహకుల సహకారం కోరుతున్న సైబరాబాద్ పోలీసులు మందుబాబులను గమనించండి డ్రైవింగ్ చేసే వారికి ట్రాఫిక్ నిబంధనలు వివరించాలి డ్రైవర్ను ఏర్పాటు చేసి చార్జీలు తీసుకోవ
మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట