సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): మొదటిసారి డ్రంకన్ డ్రైవ్లో పట్టుడితే మోటర్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 185 కింద రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్న�
శనివారం నిర్వహించిన తనిఖీల్లో 126మంది..వాహనాలు, లైసెన్స్లు స్వాధీనం సిటీబ్యూరో, జులై 4(నమస్తే తెలంగాణ) : లాక్డౌన్ సడలింపు అనంతరం రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. మద్యం మత్తులోనే అధికంగా జరుగుతున్నట్లు పోల�
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అత్తాపూర్ రింగ్ రోడ్ వద్ద (పిల్లర్ నెంబర్ 107) మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి క�
శంషాబాద్, మే 10 : మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలై మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకున్నది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల నిర్వాహకుల సహకారం కోరుతున్న సైబరాబాద్ పోలీసులు మందుబాబులను గమనించండి డ్రైవింగ్ చేసే వారికి ట్రాఫిక్ నిబంధనలు వివరించాలి డ్రైవర్ను ఏర్పాటు చేసి చార్జీలు తీసుకోవ
మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట
లంగర్హౌస్| నగరంలోని లంగర్హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్హౌస్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణిం
కలిసి మద్యం తాగి.. కారులో ప్రయాణంయాక్సిడెంట్ కాగానే స్నేహితుడు మృతి..పారిపోయిన మరో స్నేహితుడుసాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు… ఇంటికి వెళ్లడానికి కారులో బయలుదేరారు.. వేగంగా వ�
హైదరాబాద్ : మృతిచెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా రెండు ర�
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి | కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన మందుబాబులు హోంగార్డు, మరో ఇద్దరికి గాయాలు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తుండగా ఏఎస్సైని ఢీకొన్న మరో కారు.. కూకట్పల్లిలో శనివార
హైదరాబాద్ : తాగి వాహనాలు నడిపిన 91 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్�