మద్యం తాగి నిర్లక్ష్యంగా బండి నడిపి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వ్యక్తికి 10 ఏండ్ల జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు సైబరాబాద్ పోలీసులు. మాదాపూర్ పర్వతానగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఈ నెల 5న అర్ధరాత్రి 2.30 గంట
లంగర్హౌస్| నగరంలోని లంగర్హౌస్లో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున లంగర్హౌస్లో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ అక్కడిక్కడే మరణిం
కలిసి మద్యం తాగి.. కారులో ప్రయాణంయాక్సిడెంట్ కాగానే స్నేహితుడు మృతి..పారిపోయిన మరో స్నేహితుడుసాంకేతిక పరిజ్ఞానంతో అరెస్ట్ ఇద్దరు కలిసి మద్యం సేవించారు… ఇంటికి వెళ్లడానికి కారులో బయలుదేరారు.. వేగంగా వ�
హైదరాబాద్ : మృతిచెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా రెండు ర�
ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి | కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి భౌతికకాయానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ నివాళులర్పించారు. మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తుండగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన మందుబాబులు హోంగార్డు, మరో ఇద్దరికి గాయాలు ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తుండగా ఏఎస్సైని ఢీకొన్న మరో కారు.. కూకట్పల్లిలో శనివార
హైదరాబాద్ : తాగి వాహనాలు నడిపిన 91 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్�
ప్రమాదాల నివారణకు నిత్యం అవగాహన, పటిష్టమైన చర్యలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులువారికి జరిమానా, జైలు అతివేగ నియంత్రణకు రంబుల్ స్ట్రీప్స్ పాటించాలంటున్న మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు మాదాపూర్, మ�