డ్రగ్ సఫ్లయర్స్ తమ వ్యాపారాన్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకులు దగ్గర పడుతుండటంతో ముంబై, గోవా, బెంగళూర్ నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సరఫరా చేసేందుకు
న్యూ ఇయర్ వేడుకలు అనగానే గుర్తుకొచ్చేది పబ్బులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే గ్రౌండ్స్, హోటల్స్, ఇతర ప్రాంతాలు. అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో చాలా మంది యువత చిందులేస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుక
రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కట్టడికి నిరంతరం దాడులు చే యాలని ఎైక్సెజ్ కమిషనర్ ఈ శ్రీధర్ సంబంధిత పోలీసులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఎైక్సెజ్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూల
Crime news | ముంబై పోలీస్ డిపార్టుమెంట్లోని యాంటీ నార్కొటిక్ విభాగం అధికారులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3.25 కోట్ల విలువైన 16 కిలో డ్రగ్స్�
అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడ�
అస్సాంలో (Assam) భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ (STF) పోలీసులు గువాహటిలోని (Guwahati) కటాహ్బారీ ప్రాంతంలో గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు.
సినీ నటుడు నవదీప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పది గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా మనీల్యాండరింగ్పైనే దృష్టి సారించిన అధికారులు.. తన అకౌంట్ల నుంచి �
డ్రగ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు.. మేము అమాయకులం.. అంటూ టీనాబ్ విచారణలో కొందరు డ్రగ్ వినియోగదారులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలతో అధికారులు విస్మయం చెందుతున్నారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస�
Narcotics | హైదరాబాద్లోని తార్నాకలో (Tarnaka) నార్కోటిక్ (Narcotic) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి గంజాయి, హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుక�
Rachakonda | రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. పంజాబ్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.