Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రేపు (బుధవారం) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హార�
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (96) భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. వృద్ధాప్య సంబం�
Droupadi Murmu | చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించారు.
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీటు తినిపించారు. మరికాసేపట్లో మధ్యంతర బడ్జెట్ను నిర్మలమ్మ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
President Murmu | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) నేటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము .. ఉదయం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు (Parliament building) సంప్రదాయ గుర్రపు బగ్గీ (traditional buggy)లో వెళ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకలకు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల బీఆర్ఎస్ సర్పంచ్ చిత్ర స్వరూపారాణి, భూపాల్రెడ్డి దంపతులకు ఆహ్వానం అ�
President Murmu | మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనమైన ఘటన తనను కలచివేసిందని పేర్క�
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె.. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు.
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కృతజ్ఞతలు తెలిపారు. శీతాకాల విడిదికి హైదరాబాద్కు వచ్చి న రాష్ట్రపతిని మంగళవా�
President | శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు �
Bhoodan Pochampally | ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.