న్యాయస్థానాల తీర్పులు యథాతథంగా అమలై ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, సీజేఐ చూడాలని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. జార్ఖండ్లోని రాంచీలో బుధవారం కొత్త హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సంద
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
Droupadi Murmu | భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ ఒడిశాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మయూర్భంజ్లోగల సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ (Similipal Tiger Reserve) ను ఆమె సందర్శించారు.
Droupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలో ఓ ఆవుదూడను చూడటానికి వెళ్లారు. ఆ ఆవుదూడ తల, ఒళ్లు నిమురుతూ కాసేపు అక్కడే గడిపారు. దేశంలో చాలా ఆవుదూడలుంటాయి కదా.. రాష్ట్రపతి ముర్ము కేవలం ఆ ఆవుదూడకు మాత
Sultanpur Panchayati | పెద్దపల్లి జిల్లాకు మరో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డు దక్కింది. ఎలిగేడు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ అవార్డు వచ్చింది. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో సుల్తాన్పూ�
Droupadi Murmu: ఖాజిరంగా పార్కులో ద్రౌపది ముర్ము ఇవాళ జీపు సఫారీ చేశారు. రాష్ట్రపతి ముర్ము మూడు రోజుల అస్సాం టూర్లో ఉన్నారు. పార్క్లో ఉన్న వన్య ప్రాణులు, జంతువుల కేంద్రాల్ని సందర్శించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు, ఎంపీలు బీబీ పాటిల్, కేఆర్ సురేశ్
రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు.
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్కు ఆమె స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన మ�
Union Budget | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభించారు.
నూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్లు వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీతో కూడిన బృహత్ కార్యక్రమాల ఫలితంగానే వ్యవసాయ రంగానికి సంబ�