ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్కు ఆమె స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన మ�
Union Budget | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ హాలులో ఉదయం 11 గంటలకు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభించారు.
నూతనంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్లు వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి టెక్నాలజీతో కూడిన బృహత్ కార్యక్రమాల ఫలితంగానే వ్యవసాయ రంగానికి సంబ�
Droupadi Murmu |కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్�
ఒకవైపు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభు త్వం.. మరోవైపు అదే గిరిజన మహిళా రాష్ట్రపతి చేతనే గిరిజన, ఆదివాసీల కన్ను పొడిచే విధంగా అటవీ సంరక�
Tamil Nadu | ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు సిద
Droupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే