న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశార
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలతో దుమారం రేపిన కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తన వ్యాఖ్యలపై బుధవారం వివరణ ఇచ్చారు.
Mayawati | రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపదికి ఓట్లు వేస్తారని చెప్పారు.