దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �
అరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరగగా, భారత్ నేవీ వెంటనే రంగంలోకి దిగి.. మంటల్లో చిక్కుకున్న నౌకను, అందులోని సిబ్బందిని కాపాడింది. నౌకలో మొత్తం 23మంది సిబ్బంద�
Abrams Tank: అమెరికా పంపిన యుద్ధ ట్యాంక్ అబ్రామ్స్ను రష్యా ధ్వంసం చేసింది. డ్రోన్ అటాక్లో ఆ ట్యాంక్ మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను రష్యా రిలీజ్ చేసింది.
Indian Navy | గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. పైరేట్స్ తరచుగా ఈ నౌకలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. సముద్రంలో నౌకలపై దాడులు పెరిగిపోతుండడం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశంగా మారి�
జోర్డాన్లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ముగ్గురు భద్రతా దళ సభ్యులు మృతి చెందగా, ‘చాలా మంది’ గాయపడినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రోత్సా�
హిందూ మహా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి మార్షల్ ఐల్యాండ్స్కు చెందిన ఏంవీ జెన్కో పికార్డీ అనే కార్గో నౌకపై డ్రోన్ దాడి జరిగింది. నౌకలో తొమ్మిది మంది భారతీయులు సహా 22 మంది
INS Visakhapatnam: గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద విదేశీ కార్గో నౌకపై అటాక్ జరిగింది. మార్షల్ దీవులకు చెందిన ఎంవీ జెన్కో షిప్పై డ్రోన్ దాడి చేశారు. అయితే అక్కడే పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ విశాఖపట్టణం యు
Russia-Ukrain war | రష్యా మరోసారి ఉక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాల్లోని జనావాసాలపై భారీ స్థాయిలో డ్రోన్ల దాడి జరిగింది. రష్యాలోని సరిహద్దు నగరమైన బెల్గోరోడ్పై శుక్ర, శనివారాల�
గాజా యుద్ధం రోజురోజుకూ రావణకాష్టంలా మారుతున్నది. చిలికిచిలికి గాలివానలా మారి ఇతర దేశాలను చుట్టుముడుతుందా? అంతిమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Drone attack | సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తున్న వాణిజ్య నౌక ఎంబీ కెమ్ ప్లూటోపై భారత తీరానికి సమీపంలో జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది. ముడి చమురుతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఇరాన్ ద
Drone Attack | అరేబియా సముద్రం మీదుగా భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్కు చెందిన కెమికల్ ట్యాంకర్పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పె�
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్లో ఉన్న మిలిటరీ కాలేజ్పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
Syrian Military Academy | బాంబుల వర్షంతో సిరియా (Syria) దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్ (Homs Province)లోని మిలటరీ అకాడమీ (Syrian Military Academy)పై డ్రోన్ల దాడి (Drone Attack ) జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.