డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అక్రమాలకు, అడ్డదారిలో లైసెన్సులు పొందేవారికి చెక్ పెట్టేందుకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ �
నేటి నుంచి పాఠశాలలు పు నఃప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో ప్రభుత్వ బడులకు రవాణా సదుపాయాలు లేకపోయినా ‘ప్రైవేట్'కు మా త్రం చాలా అవసరం. ప్రతి ఏడాది ప్రారంభంలో ఆయా స్కూళ్ల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ ప�
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సులను కొంత కాలంపాటు రవాణా శాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ని సరళతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పంద�
వేసవి కాలం దాదాపు ముగిసి, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే జూన్ నెల రాబోతున్నది. ఈ క్రమంలో జూన్ 1 నుంచి రోజువారీ మన జీవితంలో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు ఉమ్మడి జిల్లా ఏసీబీ రేంజ్ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం బండమీదిపల్లిలోని మహబూబ్నగర్ జిల్లా ట్రాన్స్పో�
డ్రైవింగ్ లైసెన్స్ జారీకి కేంద్రప్రభుత్వం ఇటీవల సరికొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్స్ను జారీ చేసే విధంగా చట్టాలు మార్చి
నిజామాబాద్ నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం పలుచోట్ల వాహనదారులను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.
ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు నడిపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసిన మైనర్తో పాటు అతడికి కారు ఇచ్చిన తండ్రిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ఫోన్తో వీడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటి పెట్టుకొని ఉండాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కనిపిస్తున్నది. అయితే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత అ�
దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నా వాహనాలు నడిపే విషయంలో మాత్రం ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నది. దేశంలోని మహిళల్లో కేవలం 6.8 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నా
ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కరువుతో అల్లాడుతుండేవి. తాగడానికి చుక్క నీరు కూడా దొరికేది కాదు. అలాంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలని శేఖర్రెడ్డి తపించారు. రెండు నియోజకవర్గాల్లో బోర్లు వ�
యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా.. ప్రమాదకరంగా వాహనాలను నడుపొద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జీవితం చాలా విలువైనదని, ఏమరుపాటుతో యువ�
స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తులు, ఆధార్ అప్లికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు.. ఇలా ప్రతి అప్లికేషన్ను ఒక్కోచోట ఒక్కోరకమైన పత్రాలు అడుగుతుంటారు. వాటిని సంపాదించలేక నానా తంట