రోడ్డుపై మద్యం సేవిస్తు హంగామా సృష్టించిన ముగ్గురు ఆకతాయిలను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 16న బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు బ�
గగన్పహాడ్ ఆరాంఘర్ ప్రధాన రహదారిలో ఒకే బైక్పై ఎనిమిది మంది ప్రయాణం చేశారు. రద్దీగా ఉండే రోడ్లపై కేరింతలు వేస్తూ రహదారిపై ఫీట్లు చేశారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు �
వర్షాకాలం వచ్చిందంటే వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. వర్షంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని అంటున్నారు. లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీ�
పలువురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరిగి వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈక్రమంలో ప్రమాదాల నియంత్రణకు పోలీస్శాఖ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టింది.
ఒక్కటే బీరు తాగి నా.. రెండు పెగ్గుల మందే తాగాను.. ఇంత శాతం ఎలా వచ్చింది ? అంత రాకూడదు అసలు ఇది సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారి మధ్య సాగే చర్చ.
డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి భధ్రు నాయక్ అన్నారు. డీటీఓ భధ్రునాయక్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మరో వారం రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కాన
చట్ట ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే అందుకు తల్లిదండ్రులు బాధ్యులవుతారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు-
డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల ముందే వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ ఇస్తున్నా రు. డ్రైవింగ్కు వాహనాలు ఇవ్వద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా పేరెంట్స్ పట్టించుకోవడంలేదు.
తెలంగాణ వెనుకబడిన తరగతుల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా ప్రజలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించనున్నట్లు వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య తెలిపారు. నిరుద్యోగ బీసీ యువతకు టీజీఎస్ ఆర్టీసీ హ
‘మద్యం మత్తులో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల �
Phone Use While Driving | రెడ్ లైట్ జంపింగ్ కంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. తమిళనాడు, లడఖ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా నమోదయ్యాయ�
నేర నియంత్రణలో భాగంగా నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
Google maps: గూగుల్ మ్యాప్స్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న ఓ హైదరాబాదీ టూరిస్టుల బృందం తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కేరళలో విహారానికి వెళ్లిన ఆ బృందం.. గూగుల్ మ్యాప్స్ చూస్తూ వాహనాన్ని నడిపారు. �
స్టీరింగ్ తిప్పుతూ..గేరు మార్చుతూ మహిళలు రోడ్లపై వాహనాలను పరుగెత్తిస్తున్నారు. నగరంలో స్కూటీ, కారు డ్రైవింగ్ నేర్చుకోవడంపై యువతులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు.