నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికా అద్యక్షుడు జో బైడెన్ (G20)కాన్వాయ్లోని ఓ డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
driver rams cop's car | ట్రాఫిక్ పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తన వాహనాన్ని వేగంగా నడిపాడు. ఈ క్రమంలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు (driver rams cop's car ). ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి, పోలీస్ అధికారి మరణించారు.
woman rejects men with government jobs | ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలను ఒక మహిళ నిరాకరించింది (woman rejects men with government jobs). అయితే ఎనిమిదేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్న ప్రియుడైన డ్రైవర్ను చివరకు గుట్టుగా పెళ్లా
హైదరాబాద్లోని (Hyderabad) బంజారాహిల్స్లో (Banjarahills) కారు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో రెయిన్ బో దవాఖాన వద్ద ఆగి ఉన్న డీసీఎం (DCM) వాహనాన్ని కారు ఢీకొట్టింది.
గోమాంసంతో నింపిన సమోసాలను తరలిస్తున్న ఆటో డ్రైవర్ను గుజరాత్లోని సూరత్లో అరెస్ట్ చేశారు. ఆటోలో బీఫ్ సమోసాలను ఓ వ్యక్తి తరలిస్తున్నాడనే సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు మొసాల్ ప్రాంత
రాష్ట్రవ్యాప్తంగా 10వేలకు పైగా గ్రామాల్లోని ప్రజలకు టీఎస్ ఆర్టీసీ సేవలందిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 డిపోలున్నాయి. 318 రూట్లు.. 1349 గ్రామాల్లో బస్సు సర్వీసుల సేవలు అందుతున్నాయి. ఆర్టీసీ లాభ, నష్టా
Hindu doctor Murder | డాక్టర్ ధరమ్ దేవ్ రాతి స్థానికంగా ప్రసిద్ధి చెందిన చర్మవ్యాధుల వైద్యుడు. మంగళవారం కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయనకు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇంటికి చేరిన వెంటనే కారు డ్రైవర్ కిచెన్
నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూ�
RTC bus | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో కారు డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి హనీ ట్రాప్లో పడ్డాడు. పాకిస్థాన్కు చెందిన ఒక మహిళ పూనం శర్మ అలియాస్ పూజ పేరుతో అతడితో పరిచయం పెంచుకుంది.