ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖలో కారు డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి హనీ ట్రాప్లో పడ్డాడు. పాకిస్థాన్కు చెందిన ఒక మహిళ పూనం శర్మ అలియాస్ పూజ పేరుతో అతడితో పరిచయం పెంచుకుంది.
తనను గుర్తించకుండా ఉండేందుకు సంతోష్, గెడ్డం తీసి గుండు కొట్టించుకున్నాడు. అలాగే వైద్యురాలిపై అసభ్య ప్రవర్తనకు ముందు మంగళవారం రాత్రి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థికోసం భారీఎత్తున తరలిస్తున్న డబ్బు ఆదివారం రాత్రి పోలీసు తనిఖీలలో పట్టుబడింది. బీజేపీ ఎమ్మెల్యే ఈట ల రాజేందర్కు చెందిన జమునా హ్యాచరీస్ నుంచి సుమారు రూ.90 లక్షలను తరలి
నాలుగున్నరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి స్కూల్ లోపల తిరిగే అవకాశం కల్పించి.. పరోక్షంగా లైంగికదాడికి కారణమైన స్కూల్ ప్రిన్సిపాల్ �
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బేతిగల్కు చెందిన ఇడమల్ల రమేశ్ (38) కిడ్నీ సంబంధ వ్యాధి బారినపడి 3 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. అతడి దయనీయస్థితిని చూసి భార్యాబిడ్డలు తల్లడిల్లుతున్నారు.
Colombia | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో (Colombia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే �
కేవలం గ్లామర్ బైక్లు మాత్రమే చోరీ చేసే నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ వెస్ట్ జోన్ క్రైమ్ బృందం అరెస్టు చేసింది. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బొగ్గుల�
భోపాల్: ఒక వాహనం ఆరేళ్ల బాలికను తొక్కేసింది. ఆ చిన్నారి మరణంపై ఆగ్రహించిన జనం ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్ను కొట్టి మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుదూ చనిపోయా�
ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి